WhatsApp Image 2023-10-13 at 7.19.11 PM News

కారుణ్య నియామకం లో ముగ్గురికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసిన జిల్లా కలెక్టర్…

  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ వివిధ కారణాలతో మరణించిన ‌ముగ్గురు ఉద్యోగుల కుటుంబీకులకు కాకినాడ కలెక్టరేట్ స్పందన హాలులో జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా కారుణ్య నియామకం కింద ఇద్దరికి జూనియర్ సహాయకులుగా, ఒకరికి ఆఫీస్ సబార్డీనేట్ గా ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ఉద్యోగం పొందిన అభ్యర్థులకు ప్రజాసేవ చేసే గొప్ప అవకాశం దొరికిందని విధుల్లో బాధ్యత, అంకితభావంతో పనిచేయాలన్నారు. […]