ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన కొనసాగిస్తున్న ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దాం…
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో కొనసాగిస్తున్న పాలనను ఇంటికి పంపించేందుకు మేమూ సిద్ధమే అంటూ నినాదాలు చేస్తు ప్రజల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆదేశాలతో తొమ్మిదవ వార్డు జనసేన పార్టీ ఇంచార్జ్ వాద్రేవు లోవరాజు ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో కరెంటు ధరలు పెంచడంతో ఒక్కో కుటుంబం సుమారు 15 వేల రూపాయల నష్టపోతుందన్నారు. […]