WhatsApp Image 2024-02-16 at 9.23.57 AM Political

ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన కొనసాగిస్తున్న ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దాం…

వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో కొనసాగిస్తున్న పాలనను ఇంటికి పంపించేందుకు మేమూ సిద్ధమే అంటూ నినాదాలు చేస్తు ప్రజల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ ఆదేశాలతో తొమ్మిదవ వార్డు జనసేన పార్టీ ఇంచార్జ్ వాద్రేవు లోవరాజు ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో కరెంటు ధరలు పెంచడంతో ఒక్కో కుటుంబం సుమారు 15 వేల రూపాయల నష్టపోతుందన్నారు. […]

WhatsApp Image 2024-01-27 at 7.48.47 AM Kakinada

సాగరతీరాన అలరించిన విద్యార్థులు…

దేశంలో వివిధ ప్రాంతాల విభిన్న సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దంపట్టెలా, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ పునాది అని రుజువు చేశారు ఈ చిన్నారులు. స్థానిక దుర్గాప్రసాద్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో సాగర్ తీరాన గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులుచే సాంస్కృతి కార్యక్రమాలను నిర్వహించి, సాగర్ తీరానికి వచ్చిన నగర ప్రజలను ఎంతో అలరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులచే యోగా, నృత్య ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దుర్గా ప్రసాద్ […]

OIP Kakinada

జిల్లా అధికారులు వీటిపై తక్షణమే స్పందించాలి…

తీర ప్రాంత మత్స్యకారుల జీవితాలను చిన్నాభిన్నం చేసే విధంగా బహుళ జాతి కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. ఆయా కంపెనీలు కార్యకలాపాలలో భాగంగా వెదజల్లే కాలుష్య వ్యర్ధాలు మూలంగా తీర ప్రాంత మత్స్యకారుల జీవన ప్రమాణాలు దెబ్బ తింటున్నాయి. దివిస్, అరబిందో ఫార్మా ఫ్యాక్టరీలు వేస్తున్న పైప్ లైన్ కారణంగా ఉప్పాడ అమీనాబాద్ మూలపేట గ్రామంలో సుమారు ఎనిమిది వేల మంది మత్స్యకారి కుటుంబాలకు నష్టం వాటిల్లి వేట లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉప్పాడ […]

WhatsApp Image 2024-01-23 at 12.12.03 PM Exclusive

రజక వృత్తిదారులను పౌర సేవలుగా గుర్తించాలి…

రజకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపడంలో నిర్లక్ష్య ధోరణి కనబర్చుతుందని రజక వృత్తిదారులను పౌర సేవలుగా గుర్తించి వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక వృత్తిదారుల సంఘం ప్రధాన కార్యదర్శి మున్నూరు భాస్కరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్లోని ఇంద్రపాలెం రజక కమ్యూనిటీ హాల్లో కొజ్జవరపు నాగేశ్వరరావు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న భాస్కరయ్య మాట్లాడుతూ… రజక […]

OIP (15) Political

వచ్చే ఎన్నికల్లో టీ.డీ.పీ-జనసేనలదే విజయం… – ఆది రెడ్డి శ్రీనివాస్-

రాజమండ్రిలోని 3వ డివిజన్ లో బాబు షూరిటీ భవిష్యత్తుకు డ్యారెంటీ కార్యక్రమన్ని నిర్వహించారు. 2024 లో జరిగే ఎన్నికల్లో టీ.డీ.పీ. జనసేన కలిసిగట్టుగా విజయం సాధిస్తుందని రాష్ట్ర కార్యనిర్వహాక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, సీటీ జనసేన ఇంచార్జ్ సర్యనారాయణ అన్నారు. ఈ సందర్బంగా డివిన్ లో ప్రతి ఇంటికీ వెళ్లి టీ.డీ.పీ మినీ మేనిఫెస్టో లో ఉన్న పథకాలను ప్రజలకు వివరించారు.