స్మార్ట్ సిటీ స్కేటింగ్ టెండర్ల పై విచారణ జరపాలి…
కాకినాడ నగరంలో రూ. 9 కోట్లు వ్యయంతో నిర్మించిన కుళాయి చెరువు ఈశాన్యం ఆవరణలోని వై.ఎస్.ఆర్. ఇండోర్ స్కేటింగ్ సెంటర్ షెడ్ నిర్వహణ ను దాదాపు రూ. 21 లక్షల టెండర్కు దారాదత్తం చేయడం దారుణమని పౌర సంక్షేమ సంఘం మండిపడింది. పూర్వ మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం ద్వారా స్కేటింగ్ సెంటర్ లో ఆసక్తి కలిగిన తెలుపు రేషన్ కార్డు దారుల పిల్లలకు ఉచితంగా స్కేటింగ్ నేర్చుకునే అవకాశం కల్పించారని వారు పేర్కొన్నారు. 15వేల రూపాయల ఫీజులతో […]