WhatsApp Image 2024-07-03 at 6.27.36 PM Exclusive

అన్నవరం దేవస్థానంలో ఘోర విషాదం…

కాకినాడ జిల్లాలోని అన్నవరం దేవస్థానం స్మార్త ఆగమ పాఠశాలలో ఘోర విషాదం జరిగింది. ఆ పాఠశాలలో చదువుకుంటున్న 15 మంది విధ్యార్థుల తీవ్ర అస్వస్థత పాలయ్యారు. సమాచారం తెలుసుకున్న యాజమాన్యం వెంటనే స్పిందించి అక్కడే ఉన్న దేవస్థాన వైద్యాధికారితో విద్యార్థులకు చికిత్స చేయించారు. విద్యార్థులు ఉదయం మొక్కలకు మందు కొట్టారని.. ఆ స్ప్రే వల్ల ఇలా అయ్యి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.

R (2) Exclusive

పిఠాపురంలో ఘనంగా ఎన్.టీ.ఆర్. 101వ జయంతి కార్యక్రమం…

కాకినాడ జిల్లాలోని పిఠాపురం పట్టణంలో తెలుగు నటుడు, రాజకీవ వేత స్వర్గీయ నందమూరి తారక రామరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వర్మ ముఖ్య అతిథిగా విచ్చేసారు. తొలత వారు ఎన్.టీ.ఆర్. విగ్రహానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తెలుగు ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి ఎన్.టీ.ఆర్. అన్నారు. ఈ కర్యక్రమానికి తెలుగు దేశం […]

9bd64db6-fbb0-4215-bc49-29d8b80605f0 Viral

కాకినాడ జిల్లాలో ఘోర విషాదం… మహిళ ధుర్మరణం…

కాకినాడ జిల్లా సామర్లకోట లో ధారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతేలియని మహిళను రైళు ఢీ కొట్టడంతో ఆ మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటన సామర్లకోట రైల్వే స్టేషన్ పరిధి పిఠాపురం-ఉప్పాడా ట్రాక్ పై చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ట్రాక్ పై పరిగెత్తుతున్న సమయంలో ఆ ట్రాక్ పై ఎదురుగా వస్తున్న రత్నాచల్ ఎక్స్ ప్రెస్ రైలు తనను ఢీకొట్టడంతో ఈ ప్రమాద చోటుచేసుకుందని […]

e86b2574-4f89-4c63-bb0a-bfd35c34cbad Exclusive

తాగునీరు లేక ఉలి గోగుల గ్రామస్తులు ఇక్కట్లు…

కాకినాడ జిల్లాలోని ప్రత్తిపాడు మండలం బురదకోట పంచాయతీలో గల మారుమూల గ్రామమైన ఉలి గోగుల లో 35 కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే వారికి త్రాగునీరు లేక మురుగు కాలవల్లో నీళ్లు తాగి అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఎంతమంది ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు వారి గోడు తెలియజేసిన ఎవరు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం భారతీయ జనతా పార్టీ ప్రత్తిపాడు మండల శాఖ దృష్టికి రావడంతో వెంటనే జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ […]

3ed7206a-d894-41d7-9a75-a21df4c739bd Kakinada

పెద్దాపురంలో అధ్వానంగా మారిన రహదారులు…

కాకినాడ జిల్లాలోని పెద్దాపురం పట్టణంలోని పలు కాలనీలలో రహదారుల పరిస్థితి దయానీయంగా మారింది. గ్రావెల్ రోడ్లు గుంతలు పడటంతో ఇటీవలి వర్షాలకు నీరుచేరి ప్రమాదభరితంగా మారాయి. పట్టణంలో సుధా కాలనీ, టీచర్స్ కాలనీ, లెక్చరర్స్ కాలనీ, బ్యాంక్ కాలనీలకు వెళ్లే రోడ్లు అధ్వానంగా మారడంతో అటు వైపు వెళ్లే ప్రజలు అనేక భాదలు పడుతున్నారు. ఏళ్లుగా ఇదే పరిస్థితి ఉందని, పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

WhatsApp Image 2024-05-16 at 12.49.44 PM Kakinada

ఆర్వో ప్లాంట్లు మూసివేతతో సామర్లకోట పట్టణ ప్రజల ఇక్కట్లు…

సామర్లకోట పట్టణ ప్రజలకు మునిసిపాలిటీ వాటర్ ప్లాంట్ నుంచి క్లోరినేషన్ త్రాగునీటిని సరఫరా చేయకపోవడం, మరో పక్క మునిసిపల్ ఆర్వో వాటర్ ప్లాంట్లు మూసివేతకు గురికావడం కారణంగా పట్టణ ప్రజలు తీవ్ర దాహార్తి సమస్యతో ఇబ్బందులకు గురయ్యారు. మునిసిపల్ అధికారులు ఏమాత్రం స్పందించకపోవడంతో ఎంత ఎదురుచూసినా వాటర్ టాంకుల ద్వారా అయినా సరఫరా చేయకపోవడం అత్యంత విచారకరం అని పలువురు ఆరోపించారు.

fef215c4-3e07-48c2-a7bc-f5f25f562738 Exclusive

పిఠాపురంలో జనప్రభంజనం మధ్య రోడ్ షో…

ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం, పిఠాపురం భవిష్యత్తు కోసం గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని జనసేన అధినేత పవన్ కళ్యాన్ కోరారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తానని ఆయన స్పష్టం చేశారు. నా కష్టం, నా శ్రమ.. మీ భవిష్యత్తు కోసం, మీ బిడ్డల భవిష్యత్తు కోసమేనని అన్నారు. ఐదేళ్లకు ఒకసారి వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే ముందు మీ బిడ్డల భవిష్యత్తుని ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. జనసేన, బీ.జే.పీ., టీ.డీ.పీ. కూటమి […]

OIP (15) Political

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చరిష్మా vs వై.ఎస్.ఆర్.సీ.పీ. ఎం.పీ. గీత క్రెడెన్షియల్స్…

గణనీయమైన కాపు సామాజికవర్గ ఓటర్లు, అధికార వ్యతిరేకతతో పాటు ఆయన వ్యక్తిగత చరిష్మాతో జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ను పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో చూడాలని ఆశిస్తున్నారు. అతని ప్రత్యర్థి, వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంగ గీత, నటుడు-రాజకీయనాయకుడిని ఓడించడానికి ఆమె ట్రాక్ రికార్డ్‌పై ఎక్కువగా ఆధారపడి ఉంది. ఎన్డీయే సీట్ల పంపకాల ఒప్పందంలో భాగంగా జనసేనకు పిఠాపురం సెగ్మెంట్ కేటాయించగా, ఆ ప్రాంతంలోని ఆధిపత్య కాపు సామాజికవర్గానికి చెందిన కళ్యాణ్ తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంతో వెలుగులోకి […]

OIP (9) Political

మాదేపల్లి శ్రీనివాసుకు జనసేన పార్టీ భారీ షాక్…

మాదేపల్లి శ్రీనివాసుకు జనసేన పార్టీ భారీ షాక్ ఇచ్చింది. అనేకసార్లు హెచ్చరించినప్పటికీ కూటమి పొత్తు ధర్మానికి విరుద్ధంగా తెలుగు దేశం పార్టీ శ్రేణుల మనోభావాలు దెబ్బ తీసేలా మాదేపల్లి శ్రీనివాసు ప్రవర్తించారు. దీని కారణంగా, అదే విధంగా జనసేన నాయకత్వంతో, పార్టీ శ్రేణులతో అనుచితంగా ప్రవర్తిస్తున్న కారణంగా ఆయనను జనసేన పార్టీ నుండి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు తెలిపారు. వచ్చిన ఆరోపణలకు రానున్న రెండు వారాల్లో లిఖిత పూర్వకంగా సంజాయిషీకి […]

WhatsApp Image 2024-05-06 at 8.58.33 AM Political

పిఠాపురం ప్రజలను కుటుంబ సభ్యులుగా వ్యక్తి పవన్ కళ్యాన్…

రాష్ట్రంలో ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్లి ఆ సమస్య పరిష్కారం చేసి, ఎవరు ఇబ్బంది పడుతుంటే వారిని ఆదుకునే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం ప్రజలను కుటుంబ సభ్యులుగా చూసుకుంటారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వారి కుటుంబాలను పరామర్శించి ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున భరోసాగా అందజేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని అన్నారు. […]