3239055 Political

పార్టీ విజయంలో కార్యకర్తలు భాగస్వాములు కావాలి… -జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి-

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని గెలిపించుకోవాలని ప్రజలే సిద్ధంగా ఉన్నారని, పవన్ కళ్యాణ్ గెలుపు ప్రతిఫలం వారికే దక్కుతుందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు ధీమా వ్యక్తం చేసారు. కార్యకర్తలు ఆయన విజయంలో భాగస్వాములు కావాలని అన్నారు. గొల్లప్రోలు పట్టణం జనసేన నాయకులు బలిరెడ్డి నానీ, గారపాటి గణేష్, గొంతిరెడ్డి గంగా నేతృత్వంలో నాగబాబు సమక్షంలో పార్టీలోకి చేరిన వారితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పోలింగ్ తేదీ […]

f1141d9a-57d1-4d16-b91a-aa5accca0f4e Exclusive

దేశం మొత్తం పిఠాపురం వైపు చూసేలా అభివృద్ధి చేస్తారు… -వరుణ్ తేజ్-

పిఠాపురం నియోజక వర్గంలో పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ప్రముఖ సినీ హీరో, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ… పవన్ కళ్యాణ్ కి ఒక్కసారి అవకాశం ఇవ్వాలని, దేశం మొత్తం పిఠాపురం వైపు చూసేలా అభివృద్ధి చేస్తారని స్పష్టం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి ఒక స్థాయిలో ఉండేలా చేస్తారని అన్నారు. గొల్లప్రోలు మండల పరిధిలోని పలు గ్రామాల్లో భారీ రోడ్ షో నిర్వహించారు. తాటిపర్తిలో మాట్లాడుతూ… […]

WhatsApp Image 2024-04-27 at 11.40.51 AM Political

రాజమండ్రి విమానాశ్రయంలో మెగా హీరోకు ఘన స్వాగతం…

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తోన్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తరుఫున ప్రచారం చేసేందుకు విచ్చేసిన ప్రముఖ మెగా సినీ హీరో, మెగా ప్రిన్స్ కొణిదెల వరుణ్ తేజ్ కి శనివారం రాజమండ్రి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. చిరంజీవి యువత అభిమాన సంఘాల నాయకులు ధర్మేంద్ర, ఏడిద బాబీ నేతృత్వంలో అభిమానులు పెద్ద ఎత్తున విచ్చేసి గజమాలతో ఆయకు స్వాగతం పలికారు. వరుణ్ తేజ్ గొల్లప్రోలు రూరల్ మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం 3 […]

f9eedddb-6b9e-46f2-ae7b-b3e605cd7616 Political

రేపు పిఠాపురంలో మెగా హీరో ఎన్నికల ప్రచారం…

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రముఖ సినీ హీరో, మెగా ప్రిన్స్ కొణిదెల వరుణ్ తేజ్ శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు తెలిపారు. చేబ్రోలు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ జాతీయ మీడియా అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ కుమార్ మాట్లాడుతూ… వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. గొల్లప్రోలు రూరల్ మండలం తాటిపర్తిలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రచారం మొదలు పెట్టి […]

88ef2aa0-713a-49d8-88d2-ae23caef1d67 Political

వై.సీ.పీ. నుండి జనసేనలో 100 మంది చేరిక…

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గానికి చెందిన వై.సీ.పీ. ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు దాదాపు 100 మంది జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్బంగా పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు వారికి కండువా కప్పి గురువారం జనసిన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పిఠాపురం రూరల్ మండలం గోకివాడ గ్రామానికి చెందిన మొత్తం వై.సీ.పీ. కార్యవర్గం ఆ పాలనపై విసుగుచెంది కలిసిగట్టుగా రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ […]

WhatsApp Image 2024-04-25 at 10.14.00 PM Exclusive

ప్రత్తిపాడులో ఎన్.డీ.ఏ. అభ్యర్థి వారపుల సత్య ప్రభ ప్రచారం…

  ఎన్.డీ.ఏ. అభ్యర్థి వారపుల సత్య ప్రభ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెద్దసంగర్లపూడి మండలంలో మీ ఇంటికి మీ కోసం మీ సత్య ప్రభ రాజా క్రమక్రమాన్ని నిర్వహించారు. రాజా కు మహిళలు హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. ఇందులో భాగంగా ప్రతీ ఇంటికి వెళ్లి సమస్యలు తెలుసుకొని కర పత్రాలను పంపిణీ చేసారు.

OIP (49) Political

కొవ్వూరు గ్రామంలో జనసేనా పార్టీలో బారీ చేరికలు…

కాకినాడ జిల్లా కొవ్వూరు గ్రామంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. కి భారీ షాక్ తగిలింది. ఆ గ్రామానికి చెందిన వై.సీ.పీ. సీనియర్ నాయకులు, వార్డు మెంబర్లు వై.సీ.పీ. 7వ వార్డు మెంబర్ రెడ్డి ముసలయ్య, 13వ వార్డు మెంబర్ కాకి ముసలయ్య మరియు ఆ పార్టీకి చెందిన గ్రామ పెద్దలు, యువకులు సుమారు 100 మంది కొవ్వూరు రూరల్ మండల జనసేన పార్టీ అధ్యక్షులు కరెడ్ల గోవింద్ సమక్షంలో చేరారు. జనసేన పార్టీ సిద్దాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై […]

WhatsApp Image 2024-04-23 at 7.53.18 AM Exclusive

అన్నవరంలో ఘనంగా ధ్వజస్తంభ మహోత్సవం…

కాకినాడ జిల్లా శంఖవరం మండలం అన్నవరం ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో అని వేటి మండపంలో ధ్వజస్తంభం మహోత్సవం రుత్వికులు కలశములను ధ్వజస్తంభం చుట్టు ముమ్మారు ప్రదక్షణ చేశారు.

WhatsApp Image 2024-04-22 at 8.02.03 PM Kakinada

పిఠాపురంలో జనసేనలో 80 మంది ఎస్సీ మహిళలు చేరిక…

కాకినాడ జిల్లాలోని పిఠాపురం పట్టణం జీవన నగర్ కాలనీకి చెందిన 80 మందికి పైగా ఎస్సీ మహిళలు సోమవారం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు సమక్షంలో పార్టీలోకి చేరారు. జనసేన ఉభయ గోదావరి జిల్లాల కో-ఆర్డినేటర్ చల్లా లక్ష్మి ఆధ్వర్యంలో పార్టీలో చేరేందుకు వచ్చిన మహిళలు చేబ్రోలు పార్టీ కార్యాలయంలో ఆయన సమక్షంలో చేరారు. అనంతరం తమ సమస్యలను విన్న వించుకున్నారు. సంక్షేమ పథకాలు తమకు సక్రమంగా ఇవ్వట్లేదని, డిగ్రీ పూర్తి చేసుకున్నా ఉద్యోగం […]

dead_body_6004752_835x547-m_5ec8d46c19e6c Exclusive

కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం… మహిళ మృతి…

కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సామర్లకోట మండలంలోని ఆర్.టీ.సీ. కాంప్లెక్స్లో ఒక ప్రైవేట్ కళాశాల బస్సు ఢీకొట్టడంతో ఓ మహిళ అక్కడికక్కడ మృతి చెందింది. కాంప్లెక్స్లో బస్సును తిప్పుతున్నప్పుడు ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడున్న స్థానికులు తెలిపారు. కళాశాల బస్సుకు ఆర్టీసీ కాంప్లెక్స్ లోకి ప్రవేశం లేదని అయినా ఎందుకు వచ్చిందని అక్కడ స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మృతురాలు వివరాలు తెలియాల్సి ఉంది.