త్రాగునీరు లేక సర్పవరం ప్రజల ఇక్కట్లు…
కాకినాడ రూరల్ సర్పవరం శెట్టిబలిజ పేటలో యూనివర్సల్ బయో ఫ్యూయల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడ వారి CSR నిధులతో ఆర్.ఓ. ప్లాంట్ (త్రాగునీరు) ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు మాజీ మినిస్టర్, కాకినాడ ఎం.పీ. వంగా గీత నిర్మించారు. కానీ సంవత్సరం నుంచి మంచినీళ్ళకి నోచుకోలేదు. దానితో గ్రామ ప్రజలు పలుమార్లు గ్రామ సభల్లో అధికార పార్టీ వాళ్లకు, అధికారులకు మోర పెట్టుకున్నారు. కాని ప్రజలకు అధికార పార్టీ చుక్కనీరు అందించడంలో విఫలమయ్యారు. కానీ వైఎస్ఆర్ […]