అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాపాడుకుందాం…
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 67వ వర్ధంతి కార్యక్రమం ఎస్ అచ్చితపురం జై భీమ్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. సి.పి.ఐ. కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ముందుగా ఆయన విగ్రహానికి వివిధ రంగాల ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. తాటిపాక మధు మాట్లాడుతూ… అంబేద్కర్ పోరాట స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని రిజర్వేషన్లను రచించారని […]