NTR Kakinada

కాకినాడలో ఎన్.టి.ఆర్. నగర్ నిర్మించాలి… -పౌరసంక్షేమ సంఘం-

తెదేపా ప్రభుత్వం ఏర్పడిన 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు తొలుతగా కాకినాడ పట్టణ పర్యటనలో కాకినాడ ఎమ్మెల్యే పౌర సరఫరాల శాఖమంత్రి ముత్తా గోపాలకృష్ణ హయాంలో దుమ్ముల పేటకు స్వయంగా వెళ్లారని పౌరసంక్షేమ సంఘం తెలిపింది. మత్స్యకార పూర్వీకుల కు కేటాయించిన భూమి లో ఎన్.టి.ఆర్. నగర్ నిర్మించాలని పౌర సంక్షేమ సంఘం కన్వీ నర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు కోరారు. అప్పట్లో ఆ భూమి పన్నెండు అడుగుల లోతు కారణంగా మరో […]

41aa020f-fb28-48b1-97f2-c2616a4cf3f9 Exclusive

మోడీ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయొద్దు… -తాటిపాక మధు-

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని కావాలనే నిర్వీర్యం చేస్తున్నారని పొమ్మన లేక పొగబెట్టే చందంగా ఉపాధి హామీ పథకం నిధులు కోత విధించి ఉపాధి కూలీలకు ఉపాధి పథకాన్ని దూరం చేస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారము ఉదయం కాకినాడ రూరల్, కొవ్వాడ, చిడిగా, సామర్లకోట రాగంపేట తదితర గ్రామాల్లో ఉపాధి కూలీలతో ఆయన మాట్లాడారు. అనంతరం సభ్యత్వాలు చేర్పించారు ఈ సందర్భంగా మధు […]

4129c2e1-f936-4e36-846a-9c7a0c38af89 Exclusive

కాకినాడ ముంపు నివారణకు చర్యలు చేపట్టాలి – పౌరసంక్షేమ సంఘం-

మురుగుకాలువల స్లాబురాళ్ళు పూడిక తీత వలన మురుగు బెడద ముంపుతీవ్రత తొలగదని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. ముంపు నివారణకు యాక్షన్ ప్లాన్ చేపట్టాలన్నారు. శాఖల నడుమ సమన్వయం లేక ఉప్పుటేరు ముంపు తప్పడం లేదన్నారు. 2010-21 లో మురుగుతో బాటుగా గాలేరు, ఏలేరు, బిక్కవోలు, సాగు నీటి కెనాల్స్ లో ఎగువ నుండి వచ్చే గోదావరి వరద నీరు సముద్రంలోకి కలవడంలో ఎదురవుతున్న అవరోధాల వలన ముంపు సిటీగా మారిందన్నారు. ఇప్పటికైనా ఆర్ అండ్ బి […]

fc4b62cb-20f1-4d5a-9534-c9f3ab54b897 Exclusive

నీట్ పరీక్షా ఫలితాలపై సమగ్ర విచారణ జరపాలి…

అఖిల భారత విద్యార్థి సమాఖ్య కాకినాడ జిల్లా సమితి ఆధ్వర్యంలో స్థానిక పట్టణంలోని పి.ఆర్. భవన్ నందు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే. శివారెడ్డి మాట్లాడుతూ… నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన నీట్ పరీక్ష ఫలితాలలో దేశవ్యాప్తంగా 67 మంది విద్యార్థులకు 720 మార్కులకు 720 రావడం అందులో ఆ ఆరుగురు విద్యార్థులు హర్యానాలోని ఒకే సెంటర్ కి సంబంధించిన వారు కావడం […]

d4ab19fa-5b4d-40f1-bb5d-faefbe5d4991 Exclusive

ఏపి మంత్రివర్గంలో కాకినాడ సిటీకి మంత్రిస్థానం కల్పించాలి… -పౌరసంక్షేమసంఘం-

విభజిత ఆంధ్రప్రదేశ్ 3వ ప్రభుత్వం ఏర్పాటులో రాష్ట్ర ప్రజలు తెదేపా, జనసేన, బీ.జే.పీ. కూటమి కి 93%శాతం మెజారిటీ తో సార్వత్రిక ఎన్నికల్లో 164అసెంబ్లీ స్థానాలు 21పార్లమెంట్ స్థానాల కైవసానికి అవకాశం ఇవ్వడం పట్ల పౌర సంక్షేమసంఘం హర్షం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులో కాకినాడ జిల్లా కేంద్రం లోని సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుండి మంత్రి పదవికి స్థానం కేటాయించాలని పౌర సంఘం కన్వీనర్ సామాజిక వేత్త దూసర్ల పూడి రమణరాజు కోరారు. తెదేపా […]

51001d18-7137-4fc4-b000-b4a1ccc72647 Exclusive

రఘుపతి వెంకటరత్నం నాయుడు కు ఘనంగా 85 వ వర్ధంతి వేడుకలు…

సంఘసంస్కర్తగా, విద్యావేత్తగా, పవిత్రతకు సంకేతంగా బ్రహ్మర్షిగా భారతదేశంలోని తెలుగు ప్రాంతాల్లో పేరుపోందిన రఘుపతి వెంకటరత్నం నాయుడు 85 వ వర్ధంతి వేడుకలను ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా ఆంద్రా కాపు సద్బావనా సంఘం తరపున ఆద్యక్షులు బసవా ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి చిట్నీడి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు శేతు మాధవరావు, దామిశేట్టి శ్రీనివాసు తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు.జిల్లా క్రీడా మైదానం వద్ద గల వేంకటరత్నం నాయుడు విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమానికి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి […]

d2d5a6e0-8856-4ed0-863f-2601e091fe3b Kakinada

మురుగుముంప్పు నుంచి స్మార్ట్ సిటీ ని రక్షంచాలి…

కాకినాడ నగరంలోని వీధుల్లో సి.సి. రోడ్లను ఎత్తు చేయడంతో ప్రధాన రహదారుల జంక్షన్లు అతి పల్లంగా తయారయ్యాయని, ఇప్పుడు వీటిని ఎత్తు చేస్తే ఇండ్లల్లోకి మురుగు నీరు ,వర్షం నీరు చేరే ప్రమాదం వుందని పౌరసంక్షేమసంఘం తెలిపింది. ఆర్ అండ్ బి క్రాస్ కల్వర్టుల దిగువ పూడికలు వేసవి ముందు తీయ్యకపోవడం, తగిన వెడల్పుతో పూర్వ కల్వర్టుల పునః నిర్మాణం చేయక పోవడం వల్ల రేచర్ల పేట రైల్వేడ్రైన్ పి డబ్ల్యూడి కాలువలు, చీడీలపోర మేజర్ డ్రెయిన్స్, […]

8efeba6a-5632-445f-9517-82e3c76b6dca Exclusive

బీ.సీ. వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశాన్ని నిర్వహించిన వాసంశెట్టి భీమరాజు…

కాకినాడ జిల్లా కాకినాడ నగరంలో గుడారిగుంటలో గల భీమరాజ్ భవన్ లో బీ.సీ. వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం బీ.సీ. వెల్ఫేర్ అధ్యక్షులు వాసంశెట్టి భీమరాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జాతీయ బీ.సీ. సంక్షేమ సంఘం కన్వీనర్ చొల్లంగి వేణుగోపాల్ హాజరయ్యారు. ఈ సమావేశానికి అన్ని కులల సంఘాల నాయకులు, మహిళలు హాజరయ్యారు. రాబోవు కాలంలో బీ.సీ. లు ఎదుర్కోవాల్సిన గడ్డు పరిస్థితుల గురించి ఏ విధంగా చైతన్యం పొందాలో చొల్లంగి […]

OIP (24) Exclusive

మంచినీల్లు లేక కాకినాడ వాసుల ఇబ్బందులు…

మంచి నీటి సరఫరా లో కాకినాడ మునిసిపల్ అధికారులు విఫలం అయ్యారు. మంచినీల్లు లేక కాకినాడ వాసులు గగ్గోలు పెడుతున్నారు. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్న మునిసిపల్ అధికారులు ఇప్పుడు ఫోన్లకు స్పందించక పోవడంతో ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బిందెలతో మునిసిపల్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు గోడారిగుంట, సాంబమూర్తి నగర్ సిటిజన్లు సమయాత్తం అవుతున్నారు.

1678855970-8761 Political

జనసేన వీర మహిళల సేవలు మరువలేనిది… -పవన్ కళ్యాన్-

ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ గెలుపు కోసం క్షేత్ర స్థాయిలో ఇంటింటికీ వెళ్ళి ఎన్నికల ప్రచారం చేసినమే 13న జరిగిన ఎన్నికల్ల విజయానికి కృషి చేసిన జనసేన వీర మహిళల సేవలు మరువలేనివని జనసేన అధినేత పవన్ కళ్యాన్ అన్నారు. ముందుగా మహిళల్లో రాజకీయ చైతన్యం వస్తేనే సమాజంలో మార్పు వస్తుందని జనసేన బలంగా నమ్మే సిద్ధాంతమని అన్నారు. అందుకే పోరాటానికి ప్రతిరూపమైన వీర నారీ ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితో వీర మహిళ విభాగం ఏర్పాటు చేయడం […]