కాకినాడలో ఎన్.టి.ఆర్. నగర్ నిర్మించాలి… -పౌరసంక్షేమ సంఘం-
తెదేపా ప్రభుత్వం ఏర్పడిన 1983లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు తొలుతగా కాకినాడ పట్టణ పర్యటనలో కాకినాడ ఎమ్మెల్యే పౌర సరఫరాల శాఖమంత్రి ముత్తా గోపాలకృష్ణ హయాంలో దుమ్ముల పేటకు స్వయంగా వెళ్లారని పౌరసంక్షేమ సంఘం తెలిపింది. మత్స్యకార పూర్వీకుల కు కేటాయించిన భూమి లో ఎన్.టి.ఆర్. నగర్ నిర్మించాలని పౌర సంక్షేమ సంఘం కన్వీ నర్ సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు కోరారు. అప్పట్లో ఆ భూమి పన్నెండు అడుగుల లోతు కారణంగా మరో […]