పాస్టర్ మాటలలో ప్రాణాలు కోల్పోయిన 200 మంది…!!!
కెన్యా దేశం లో వింత ఆచారంతో 200 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. కెన్యాలో ఉన్న మెకంజీ చర్చ్ ఫాదర్ తీవ్రమైన ఆకలితో మరణించినవారందరూ పరలోకపు ప్రభువయిన యేసుకు కలిసే అవకాశం పొందుతారని ప్రచారం చేయడంతో వారందరూ తమ ప్రాణాలను త్యాగం చేసారు. కుటుంబ సభ్యులు సమాచారంతో పోలీసులు విచారణ చేపట్టారు. నెల రోజులుగా వెతికి 201 మంది మృత దేహాలను గుర్తించారు. ఒక్క రోజులోనే 22 శవాలను వెళికి తీసినట్లు అధికారులు తెలిపారు. చర్చ్ ఫాదర్ […]