gopi Kerala

ఇందిరాగాంధీని భారతమాతని పిలిచిన బీ.జే.పీ. ఎం.పీ. …

కేంద్ర మంత్రి సురేశ్ గోపీ మాజీ ప్రధాని ఇందిరాగాంధీని భారతమాత అని, దివంగత కాంగ్రెస్ ముఖ్యమంత్రి కె. కరుణాకరన్‌ను ధైర్యవంతమైన పరిపాలకుడు అని పిలిచినట్లు సమాచారం. కేరళ నుండి భారతీయ జనతా పార్టీ మొదటి ఎం.పీ. గా గెలిచిన గోపి, కర్ణాకరన్ మరియు మార్క్సిస్ట్ అనుభవజ్ఞుడు ఈ.కే. నాయనార్ తన రాజకీయ గురువులు అని చెప్పినట్లు ఒక వార్తా సంస్థ నివేదించింది. పున్‌కున్నంలోని కరుణాకరన్‌ స్మారకం మురళీ మందిరాన్ని సందర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన […]

dissertation-writing-services Kerala

కోవిడ్-19 ఎదుర్కోనేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉంది…

కేరళ రాష్ట్రంలో కరోన కేసులు ఎక్కువవుతున్న తరునంలో కొత్త కోవిడ్-19 వైరస్ ను ఎదుర్కొనేందుకు రాష్ట్రం సిద్దంగా ఉందని B.M.C. ఎగ్జిక్యూటివ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ దక్ష షా అన్నారు. డిసెంబర్ 19 నాటికి రాష్ట్రంలో 35 కేసులు నమోదయినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో టెస్టింగ్ ల్యాబ్‌లు ఉన్నాని, రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రులు ఉన్నాయన్నారు.