ram Exclusive

రామ మందిర సందర్శన… – ప్రధానమంత్రి-

నరేంద్ర మోడీ కేరళలో రెండు రోజుల పర్యటనలో భాగంగా అక్కడ త్రిసూర్ జిల్లాలోని రెండు ముఖ్యమైన దేవాలయాలను సందర్శిస్తున్నారు. అతను గురువాయూర్‌లోని ప్రసిద్ధ శ్రీకృష్ణుని ఆలయంలో ‘ముండు’ మరియు ‘వేష్టి’ (తెల్లటి శాలువా) ధరించి ప్రార్థన చేయడం ద్వారా తన దినచర్యను ప్రారంభించానన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని లేపాక్షిలో రామాయణంలో అపారమైన ప్రాముఖ్యత కలిగిన చారిత్రాత్మక వీరభద్ర ఆలయాన్ని సందర్శించారు. దాని జటాయు ఘట్టం తర్వాత త్రిస్సూర్ జిల్లాలోని త్రిప్రయార్ శ్రీరామ స్వామి ఆలయంలో కూడా ఆయన ప్రార్థనలు చేయనున్నారని […]

OIP Kerala

కేరళలో తాజాగా 115 కోవిడ్-19 ఇన్ఫెక్షన్లు నమోదు…

కేరళ రాష్ట్రంలో గత 24 గంటల్లో తాజాగా115 కోవిడ్-19 ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయనట్లు, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రాష్ట్రంలో వైరస్ యొక్క మొత్తం క్రియాశీల కేసుల సంఖ్య 1,749కి చేరుకుందని తెలిపింది. దేశవ్యాప్తంగా నమోదైన 142 కేసుల్లో కేరళలో 115 కేసులు ఉన్నాయని మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ వెల్లడించింది. కాని ఉప్పటి వరకు రాష్ట్రంలో వైరస్‌ కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదని చెప్పింది. ఇన్‌ఫెక్షన్ వచ్చిన తరువాత కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 112కి […]

OIP Kerala

కేరళ 750కి పైగా యాక్టివ్ కేసులు నమోదు…

భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో కోవిడ్ కేసులు కలకళం కేపుతున్నాయి. కోవిడ్ కేసులుతో కేరళ జనం భయాందోళనలకు గురవుతున్నారు. యాక్టివ్ కేసులు ఒక నెలలో 33 నుండి 768కి భారీగా పెరిగాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం దేశంలోనే కేరళలో అంటువ్యాధుల భారం ఎక్కువగా ఉంది. అధిక జ్వరం, దగ్గు, శ్వాసలోపం, ఛాతీ రద్దీ వంటి లక్షణాలను ప్రదర్శిస్తూ ఔట్ పేషెంట్ క్లినిక్‌లలో వైద్య సహాయం కోరే వ్యక్తుల సంఖ్య పెరగుతుందని వైద్యులు తెలిపారు.

Kerala-Map-District Kerala

కేరళలో 3 కోవిడ్ మరణాలు నమోదు…

కేరళ రాష్ట్రంలో మరలా మూడు కోవిడ్-19 మరణాలు నమోదయ్యాయి. కోవిడ్ కేసుల పెరుగుదల వల్ల రాష్ట్రంలో ఇన్ఫెక్షన్ కారణంగా మరణాలు నమోదయ్యాయి. గత 10 రోజుల్లో రాష్ట్రంలో మూడు కోవిడ్-19 మరణాలు నమోదయ్యినట్లు అధికారులు తెలిపారు. పరీక్షలు తక్కువగా ఉన్నప్పటికీ మరణాల నిర్ధారణ వస్తుందని అన్నారు. కోవిడ్-19 వల్ల మరనించిన వారికి అంత్యక్రియలు చేసే సమయంలో కుటుంబ సంభ్యులు ప్రొటోకాల్‌ పాటించాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది.