WhatsApp Image 2023-11-27 at 6.48.53 PM Crime

లంచం తీసుకుంటూ ఏ.సీ.బీ. కి పట్టుబడ్డ డిప్యూటీ తాసిల్దార్, వీఆర్వో…

కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం సోమరాయణం పేటకు చెందిన బుద్ధ జయ ఆదినారాయణ అనే రైతు వద్ద నుంచి పని చేసేందుకు కిర్లంపూడి డిప్యూటీ తాసిల్దార్, వీఆర్వో వై. లక్ష్మీదేవి రూ. 23వెలు డిమాండ్ చేశారు. దీంతో ఆ రైతు ఏ.సీ.బీ. ని ఆశ్రయించారు. ఏ.సీ.బీ. అడిషనల్ ఎస్.పీ. సౌజన్య నేతృత్వంలో పాలెం గ్రామంలో రైతు వద్ద నుండి డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా దాడి చేసి డిప్యూటీ తాసిల్దార్, వి.ఆర్.వో ను అదుపులోకి తీసుకున్నారు.