OIP (49) Political

కొవ్వూరు గ్రామంలో జనసేనా పార్టీలో బారీ చేరికలు…

కాకినాడ జిల్లా కొవ్వూరు గ్రామంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. కి భారీ షాక్ తగిలింది. ఆ గ్రామానికి చెందిన వై.సీ.పీ. సీనియర్ నాయకులు, వార్డు మెంబర్లు వై.సీ.పీ. 7వ వార్డు మెంబర్ రెడ్డి ముసలయ్య, 13వ వార్డు మెంబర్ కాకి ముసలయ్య మరియు ఆ పార్టీకి చెందిన గ్రామ పెద్దలు, యువకులు సుమారు 100 మంది కొవ్వూరు రూరల్ మండల జనసేన పార్టీ అధ్యక్షులు కరెడ్ల గోవింద్ సమక్షంలో చేరారు. జనసేన పార్టీ సిద్దాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలకు ఆకర్షితులై […]

WhatsApp Image 2023-12-06 at 9.13.29 PM Kakinada

ఉపాధి హామీ పథకం క్రింద ప్రత్యేక నిధులు విడుదల.. -హోంమంత్రి-

కొవ్వూరు నియోజకవర్గంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎం.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్.) క్రింద మండలానికి 5 కోట్ల చొప్పున నిధులు మంజూరైనట్లు రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. కొవ్వూరు నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఎం.ఎన్‌.ఆర్‌.ఇ.జి.ఎస్. నిధులను కేటాయించాలని సీ.ఎం. దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం సానుకూలంగా స్పందించిందన్నారు. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసి నియోజకవర్గ అభివృద్దికి సహకరించిన ముఖ్యమంత్రికి ప్రత్యేక కృతజ్క్షతలు తెలిపారు. జగనన్న ప్రభుత్వం […]

WhatsApp Image 2023-11-27 at 8.02.27 PM Political

ప్రజా సేవకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి… -హోంమంత్రి తానేటి వనిత-

రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమం, అభివృద్ధిపై ప్రజలందరూ పూర్తి సంతృప్తి వ్యక్తపరుస్తున్నారని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 168వ రోజు కొవ్వూరు రూరల్ ఆరికిరేవుల గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకుల ఆధ్వర్యంలో హోంమంత్రి గడప గడపకు కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమం చిన్నారులు, మహిళలు, వృద్ధులతో ఆప్యాయంగా మాట్లాడుతూ… వారి బాగోగులను అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. ప్రజల నుంచి వచ్చిన […]

WhatsApp Image 2023-11-07 at 7.50.07 PM Kakinada

ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై బురద జల్లడం మానుకోవాలి… -హోం మంత్రి తానేటి వనిత-

రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ప్రభుత్వం చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో ప్రతిపక్షం ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తోందని, ప్రతి విషయాన్ని రాజకీయ రంగు పులిమి కుట్రలు చేస్తోందని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత మండిపడ్డారు. అందులో భాగంగానే విజయవాడ సమీపంలోని కంచికచర్ల రాజీవ్ నగర్ కి చెందిన కాండ్రు శ్యాంకుమార్ ఘటనని వాడుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. ఈ ఘటనలో పోలీసులు […]

WhatsApp Image 2023-10-30 at 8.23.11 PM Political

హోంమంత్రి ఎన్నికల ప్రచార రథం సిద్ధం…

2024 లో జరగనున్న ఎన్నికలకు రాష్ట్ర హోమ్‌ మంత్రి తానేటి వనిత ఎన్నికల ప్రచార రధాన్ని సిద్దం చేశారు. విషేశంగా ఆకట్టుకుంటున్న ఈ రధాన్ని చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్నారు. తొలిరోజైన సోమవారం ఈ రధానికి చాగల్లు గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం 3వార్డులో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి వనిత మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే మరోసారి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించుకోవాలన్నారు.