Veerappa Exclusive

కృష్ణగిరిలో ఎన్నికల బరిలోకి దిగిన వీరప్పన్ కూతురు…

క్రిష్ణగిరి లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిగా హతమైన అటవీ దళాధిపతి వీరప్పన్ కుమార్తె విద్యారాణిని నామ్ తమిళర్ కట్చి ప్రకటించింది. మూడుసార్లు హోసూరు ఎమ్మెల్యేగా గెలిచిన కె. గోపీనాథ్‌ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది. విద్యా రాణి వీరప్పన్ 2020లో బి.జె.పి. లో చేరారు. అయితే రెండు నెలల క్రితం ఎన్‌టికెలో చేరడానికి పార్టీని విడిచిపెట్టారు. కృష్ణగిరి జిల్లాలో రైతులు, గిరిజనుల అభ్యున్నతికి కృషిచేస్తున్నట్లు ఆమె తెలిపారు. నేను కూడా యువ పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నిస్తాననని ఆమె విలేకరులతో […]