OIP (12) Exclusive

భారత్ మద్దదు కోరుతున్న మాల్దీవ్…

భారతదేశం మరియు మాల్దీవుల మధ్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ద్వీపసమూహం దేశాన్ని సందర్శించే భారతీయ పర్యాటకుల సంఖ్య తగ్గింది. మాల్దీవుల పర్యాటక ఆధారిత ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తున్న స్థితిని దృష్టిలో ఉంచుకుని ఆ దేశ పర్యాటక మంత్రి ఇబ్రహీం ఫైసల్ దేశం పర్యాటకంపై ఎక్కువగా ఆధారపడుతున్నందున భారతీయులు సహకరించాలని సోమవారం కోరారు. భారత్‌ తో చారిత్రక ద్వైపాక్షిక సంబంధాలను ఆయన ఎత్తిచూపారు. మాకు ఒక చరిత్ర ఉంది కొత్తగా ఎన్నికైన మా ప్రభుత్వం కూడా భారత్‌ తో […]