WhatsApp Image 2024-03-29 at 11.06.20 AM Viral

ఆకట్టుకున్న అల్లూరి సీతారామరాజు నాటకం…

జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామ శివారులో ఉన్న సింగరమ్మ అమ్మవారి దేవస్థానం ఉత్సవాలలో భాగంగా స్వాతంత్ర్య సమరయోధుడు, అల్లూరి సీతారామరాజు చరిత్ర పరిశోధకులు పడాల రామారావు రచించిన అల్లూరి సీతారామరాజు నాటకాన్ని ప్రదర్శించారు. ఈ సభకు దేవస్థానం కమిటీ చైర్మన్ తొట్టిపూడి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశం కోసం ప్రాణాలర్పించిన తెలుగు తల్లి ముద్దుబిడ్డ అల్లూరి సీతారామరాజు నాటకాన్ని ప్రదర్శించడం చాలా సంతోషకరమన్నారు. ఆ నాటక రచయిత పడాల రామారావు తనయుడు […]

WhatsApp Image 2024-03-16 at 6.36.10 PM (1) Exclusive

జగ్గంపేటలో ఘనంగా పొట్టి శ్రీరాముల జయంతి కార్యక్రమం…

అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను కాకినాడ జిల్లాలో జగ్గంపేట ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథిగా విచ్చేసారు. తొలత ఆయన అమరజీవి పొట్టి శ్రీరాములు, జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం అక్కడకు విచ్చేసిన వారికి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన […]

WhatsApp Image 2024-03-01 at 1.18.49 PM Political

మండపేట పట్టణంలో 69వ పోలింగ్ కేంద్రం ఏర్పాటు…

ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరపడుతుండడంతో ఎన్నికలకు అన్ని సద్దం చేస్తున్నారు. అందులో భాగంగా అన్ని జిల్లాల్లో పోలిగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణంలోని గౌతమీ మున్సిపల్ పాఠశాలలో దక్షిణం వైపు గ్రౌండ్ ఫ్లోరులో కొత్తగా 69వ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. ఆ కేంద్రంలో సెక్టోరల్ అధికారి శ్రీనివాస్, సూపర్వైజర్ ఏజేఎన్ శ్రీనివాస్, బిఎల్వో వై. రామకృష్ణ కలిసి ఓటర్లకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా వారు […]

WhatsApp Image 2024-02-27 at 10.10.08 AM Political

మండపేటలో ఘనంగా తెలుగు జనతా పార్టీ ప్రజా చైతన్య యాత్ర…

కాకినాడ జిల్లా మండపేట నియోజకవర్గం లో తెలుగు జనతా పార్టీ ప్రజా చైతన్య యాత్రను ప్రారంభించింది. ఈ ప్రజా యాత్ర కార్యక్రమానికి మండపేట ఎం.ఎల్.ఏ. అభ్యర్థి కోట వీర వెంకట నరసింహారావు ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… వచ్చే ఎన్నకల్లో తెలుగు జనతా పార్టీని గెలిపించాలని కోరారు. 2024 ఎన్నికలకు మండపేట నియోజకవర్గం నుండి కోట వీర వెంకట నరసింహారావు ను తెలుగు జనతా పార్టీ అభ్యర్థి గా నిలబెట్టడం జరిగిందని అన్నారు. […]

WhatsApp Image 2024-02-25 at 7.32.17 PM (1) Viral

ప్రతిష్టాత్మకంగా ఇర్రిపాక లో కోటి పార్థివ లింగ మహా రుద్రాభిషేకం…

కాకినాడ జిల్లాలోని జగ్గంపేట మండలం ఇర్రిపాకలో తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ఉపాద్యక్షుడు, మాజీ ఎం.ఎల్.ఏ. జ్యోతుల నెహ్రూ ఈనెల 26 వ తేదీ నుంచి మార్చ్ 7వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా కోటి పార్థివ లింగ మహా రుద్రాభిషేకం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఈ మహా రుద్రాభిషేకానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. ఒకే చోట మట్టిలింగాలను తయారుచేసి అదే చోట మహా కుంభాభిషేకం చేయడం ఇప్పటివరకూ ఎక్కడా జరగలేదని అన్నారు. […]

WhatsApp Image 2024-01-02 at 8.08.58 PM Exclusive

21వ తేదీకి చేరుకున్న అంగన్వాడీల న్యాయ పోరాటం…

అంగన్వాడీలు, వర్కర్లు చేసట్టిన న్యాయ పోరాట నిరసన 21వ తేదీకి చేరుకుంది. కొత్తపేట మండల పరిషత్ కార్యాలయంలో నూతన సంవత్సరంలో అంగన్వాడీలు కొత్త రీతిలో నిరసన కార్యాక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర సంఘం సీ.ఐ.టీ.యూ. పిలుపుమేరకు వారు సీఎం మనసు మారి మా డిమాండ్లకు నెరవేర్చాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ సందర్బంగా అంగన్వాడి యూనియన్ నాయకురాలు పి వెంకటలక్ష్మి కె సూర్య కళ ఇందిరా మాట్లాడుతూ… అధికారంలోకి రాక ముందు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పక్క రాష్ట్రమయిన […]

tdp-flag-22-1503346947 Political

టిటీ.డీ.పీ. లో చేరిన వై.సీ.పీ. యువనేత వంటిపల్లి బాబి…

రామవరం గ్రామానికి చెందిన వై.సీ.పీ. యువనేత వంటిపల్లి బాబ్జి టీ.డీ.పీ. పార్టీలోకి అధ్యక్షుడు జ్యోతుల నవీన్ సమక్షంలో చేరారు. బాబ్జికి జ్యోతుల పార్టీ కండువాను వేసి ఘనంగా స్వాగతించారు. ఈ సందర్బంగా బాబ్జి మాట్లాడుతూ… వై.సీ.పీ. అధికారంలోకి వచ్చిన నాలుగున్నారేళ్లుగా రామవరం గ్రామంలో ఎటువంటి అభివృద్ధి కార్యాక్రమాలు చేయలేదని గతంలో టీ.డీ.పీ. హయంలో చేసిన అభివృద్ధి కోసం చెప్పారు. రామవరం గ్రామం మళ్లీ అభివృద్ధి చెందాలంటే జ్యోతుల నేహ్రు లాంటి వాల్లే అధికారంలోకి రావాలని అన్నారు.

pi7-image-capture-1669467478-17014135811-1701968636 Uttar Pradesh

ఆ రాష్ట్రంలో తూ.గో వాసులు ఆత్మహత్య…

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో లో ఇటీవల దారుణ ఘటన చోటుచేసుకుంది. యు.పీ. లో వారణాసి లో ఒక ఆశ్రమంలో ఆంధ్ర ప్రదేశ్ లో తూర్పుగోదావరి జిల్లా వాసులు ఆత్మ హత్యచేసుకొని చనిపోయారు. తూర్పుగోదావరి జిల్లాలో మండపేటకుచెందిన నల్గురు  వారణాసి లో ఆశ్రమంలో నివాసానికి వెళ్లారు. కానీ గత రెండు మూడు రోజుల నుంచి వారు బయటికి రాకపోవడంతో అక్క ఆశ్రమ వాసులకు అనుమానమొచ్చి పోలీస్ లకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న వారణాసి పోలీస్ లు ఘటన స్థలానికి […]

OIP (3) Political

మండపేట లో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం…

మండపేట నియోజకవర్గ లో 10వ వార్డ్ సచివాలయం లో వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి విచ్చాశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వై.సీ.పీ. ప్రభుత్వం అధికారంలో అర్హులయిన వారందరికి సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ దుర్గారాణి, కోప్షన్ సభ్యులు రెడ్డ రాజబాబు, వై.సీ.పీ. అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023-10-25 at 6.22.16 PM News

డిసిసి బ్యాంక్లో సమాచారం లేక వేలం పాట రద్దు…

జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ (డిసిసి) కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంపాటకు సంబంధించి పాట దారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం బ్యాంక్ అధికారులు తెలియజేయని కారణంతో వేలం పాటను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వేలంపాటకు సంబంధించిన వివరాలను డిసిసి బ్యాంక్ అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడంతో వారు నిరాశ వ్యక్తం చేశారు. మండపేటలోని విజయ మహాల్ ఎదురుగా ఉన్న ఎకరం 33 సెంట్లు స్థలమును అందులో ఉన్న భవనాలకు వేలం పాటను నిర్వహించారు. ఈ […]