WhatsApp Image 2024-04-27 at 7.42.14 PM Political

వై.సీ.పీ. పాలనలో సంక్షోభంలో విద్యుత్ రంగం… -డాక్టర్ పి. విజయ్ కుమార్-

వై.సీ.పీ. ప్రభుత్వ పాలనలో విద్యుత్ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని ఎన్డీయే కూటమి పార్టీల నేతలు స్పష్టం చేశారు. శనివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహిచారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి. విజయ్ కుమార్ మాట్లాడుతూ… వై.సీ.పీ. విద్యుత్ కుంభకోణంతో కోట్లకు పడగలెత్తారన్నారు. వై.సీ.పీ. ప్రభుత్వ అసమర్థ పాలనలో జరిగిన భారీ విద్యుత్ కుంభకోణంలో బడా నేతలు కమీషన్ల రూపంలో కోట్లాది రూపాయలు దండుకొని […]

Nadendla-Manohar Exclusive

అన్ని స్థానాల్లో ప్రచారం చేయాలి… -నాదెండ్ల మనోహర్-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండంతో జనసేన పోటీ చేసే స్థానాల్లో ప్రచారం చేపట్టాలి జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ జనసేన కార్యకర్తలకు, నాయకులకు దిశా నిర్దేశం చేసారు. సమావేశాన్ని ఏర్పాటుచేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ ఈసారి శాసనసభలో బలమైన అడుగు వేయాలి అని పవన్ కల్యాణ్ ఆకాంక్షిస్తున్నారన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరం బాధత్యతో పని చేయాలని తెలిపారు. ఇందుకోసం మహిళా నేతలు సన్నద్ధం కావాలన్నారు. ప్రస్తుతం […]

WhatsApp Image 2024-03-24 at 8.20.36 AM Political

మహిళల భద్రత సంక్షేమం జనసేనతోనే సాధ్యం… -కె.నాగబాబు-

రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న మహిళా నేతలు, వీర మహిళా విభాగం ప్రాంతీయ కన్వీనర్లు, నియోజకవర్గాల ఇంచార్జులతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగబాబు విచ్చాసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో మహిళల భద్రత, సంక్షేమానికి పార్టీ ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు. పార్టీ కమిటీల్లోనూ వారికి సముచిత స్థానం కల్పిస్తున్నామని హామి ఇచ్చారు. వారి గౌరవాన్ని పెంచే విధంగా మరిన్ని నిర్ణయాలు తీసుకుంటామని తెలిపారు. ఈ రోజు సమావేశంలో […]

WhatsApp Image 2024-03-05 at 11.22.32 AM Political

మంగళగిరికి తరలివెళ్తున్న పెద్దాపురం జనసేన బూత్ కమిటీ సభ్యులు…

జనసేన పార్టీ ఆదేశానుసారం పెద్దాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి తుమ్మల రామస్వామి బాబు ఆధ్వర్యంలో మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసులో జరిగే బూత్ లెవెల్ మీటింగ్ కు ప్రత్యేక బస్సుల ద్వారా పెద్దాపురం నియోజకవర్గ జనసేన బూత్ కమిటీ సభ్యులు బయలుదేరారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… పవన్ కళ్యాన్ ఆదేశానుసారం బూత్ ఏజెంట్లను శిక్షణ తరగతుల నిమిత్తం మంగళగిరి జనసేన పార్టీ ఆఫీసు కు తరలించడం జరుగుతుందని తెలిపారు.

WhatsApp Image 2024-02-06 at 9.00.35 AM Political

గన్నవరం నియోజక వర్గం ఇంఛార్జ్ గా గిడ్డి సత్యనారాయణ…

డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇంఛార్జ్ గా గిడ్డి సత్యనారాయణను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించారు. సోమవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన నియామక పత్రం అందచేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… కోనసీమ ప్రాంతంలో జనసేన పార్టీకి పట్టున్న నియోజకవర్గం పి. గన్నవరం అని నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. తదనంతరం ఇంచార్జ్ గా బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణకు […]

WhatsApp Image 2024-01-27 at 4.04.55 PM Exclusive

ప్రధానోపాధ్యాయుడి పెద్ద మనసుకు జోహార్…???

ఉమ్మడి చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గం రామాపురానికి చెందిన రిటైర్డ్ ప్రధాన ఉపాధ్యాయులు పి. వెంకట రమణ శుక్రవారం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని మంగళగిరి కేంద్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం సందర్బంగా మర్యాదపూర్వకంగా కలిశారు. పవన్ కళ్యాణ్ భావజాలానికి ఆకర్షితులైన వెంకట రమణ తనకు వచ్చే ఒక నెల పింఛన్ సొమ్ము రూ.61,116 పార్టీకి విరాళంగా ఇచ్చేందుకు డి.డి.ని తీసుకొచ్చారు. ఆయన పెద్దమనసును అర్ధం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఆ విరాళాన్ని సున్నితంగా తిరస్కరించారు. […]

WhatsApp Image 2023-12-16 at 8.22.00 PM Viral

కాకినాడ జిల్లా ఎస్పీకి మెడల్ ప్రధానం… -డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి-

మంగళగిరిలోని డీ.జీ.పీ. కార్యాలయంలో డిస్క్ అవార్డుల ప్రధానం కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి  కార్యాక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలత డీ.జీ.పీ. రాజేంద్రనాథ్ చేతులు మీదుగా కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అవార్డును అందుకున్నారు. మలో 15 మంది ఎస్పీలకు డీ.జీ.పీ. గోల్డ్ మెడల్స్ అందించారు. 56 మంది కానిస్టేబుల్స్, ఐపీఎస్లకు సిల్వర్ మెడల్స్ ను అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ ను పలువురు అభినందించారు. […]

N-Chandrababu-Naidu Political

కొండిశెట్టి సురేష్ బాబు చంద్రబాబుతో భేటీ… ఆర్ఎంపీ సమస్యలు పరిష్కరించాలి

బాబు షూరిటి భవష్యత్ గేరెంటీ కార్యాక్రమం మంగళగిరిలో నిర్వహించారు. ఈ సందర్బంగా మంగళగిరి టీ.డీ.పీ. కార్యాలయం నందు టీ.డీ.పీ. అధినేత నారా చంద్రబాబునాయుడు ను గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండిశెట్టి సురేష్ బాబు కలిసారు. కొండిశెట్టి సురేష్ బాబు మాట్లాడుతూ… గ్రామీణ వైద్యుల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. గతంలో ఇచ్చిన జీవోను పరిశీలించాలని తమ సమస్యలను మినీ మేనిఫెస్టో చేర్చి శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన అన్నారు. గ్రామీణ వైద్యులు సమస్యలు […]