26 న బస్సు యాత్ర చేపడతాం..
విశాఖ పటణం పరిపాలన రాజధానిగా కచ్చితంగా అయ్యి తీరుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ పటణం లో వైసీపీ పార్టీ ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాల ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలో మొదటి విడత సామాజిక న్యాయ బస్సు యాత్ర షెడ్యుల్ వివరాలను ప్రకటించారు. ఈ నెల 26 నుంచి అన్ని ప్రాంతాల్లో మూడు భాగాలుగా […]