ఇస్లామోఫోబియా తీర్మానానికి దూరంగా భారత్…
ఇస్లామోఫోబియాపై యూ.ఎన్. జనరల్ అసెంబ్లీలో పాకిస్తాన్ ప్రవేశపెట్టిన, చైనా సహ-స్పాన్సర్ చేసిన ముసాయిదా తీర్మానానికి భారతదేశం దూరంగా ఉంది. హిందూమతం, బౌద్ధం, సిక్కు మతాలకు వ్యతిరేకంగా మతపరమైన ఫోబియా వ్యాప్తి అరికట్టేందుకు, హింస మరియు వివక్షను ఎదుర్కొంటున్న ఇతర విశ్వాసాలు కూడా ఒక మతాన్ని మాత్రమే కాకుండా అన్ని మతాలను గుర్తించాలి భారత్ వాదించింది. భారతదేశం, బ్రెజిల్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఉక్రెయిన్ మరియు యూ.కే. తో సహా 115 దేశాలు అనుకూలంగా, వ్యతిరేకంగా ఏవీ ఓటు […]