14 మంది ఉద్ధవ్ సేన ఎమ్మెల్యేలకు కోర్టు నోటీసులు…
థాకరే వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకుండా నార్వేకర్ నిర్ణయాన్ని తీసుకున్నారు. దానిని సవాలు చేస్తూ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన చీఫ్ విప్ భరత్షెట్ గోగావాలే పిటిషన్లు దాఖలు చేసాడు. ఈ పిటిషన్పై బాంబే హైకోర్టు మహా రాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్, ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులు గిరీష్ కుల కర్ణి, ఫిర్దోష్ పూనివాలాలతో కూడిన ధర్మాసనం ప్రతివాదులందరూ తమ అఫిడవిట్లను దాఖలు […]