భారత వ్యతిరేక వ్యక్తులపై లక్షిత దాడులు…
పాకిస్తాన్లో ఇటీవలి సంఘటనలు, ముఖ్యంగా లాహోర్ లో భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడం ఆందోళనలు, అనిశ్చితి వాతావరణాన్ని సృష్టించింది. కాల్పుల్లో మరణించిన వారిలో భారత జాతీయుడు సరబ్జిత్ సింగ్ మరణానికి కారణమైన అమీర్ సర్ఫరాజ్ తాంబా కూడా ఉన్నారు. లష్కరే తోయిబా ఎల్.ఈ.టీ. వంటి గ్రూపులతో అనుబంధం కలిగి ఉన్న తాంబా, హఫీజ్ సయీద్కు సన్నిహితుడుగా పేరుగాంచాడు. అతను జైలులో ఉన్నప్పుడు సింగ్ మరణంలో పాత్ర పోషించాడని […]