OIP (32) India

భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద స్టార్టప్ లో ఒకటి…

1.25 లక్షల స్టార్టప్‌లు, 110 యునికార్న్‌లతో భారతదేశం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా అవతరించిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయాలతో అభివృద్ధి చెందిన దేశంగా ఎదగడానికి రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తోందని చెప్పారు. స్టార్టప్ మహాకుంభ్ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ… భారతదేశ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ మెట్రో నగరాలకే పరిమితం కాదని అన్నారు. అది ఇప్పుడు సామాజిక సంస్కృతిగా మారిందని అన్నారు. తన మూడో టర్మ్‌లో భారత్‌ను ప్రపంచంలోనే మూడో […]

OIP (13) Exclusive

అక్కడినుంచే ప్రధాని రాజకీయ ప్రచారం ప్రారంభం…

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన భారత్ దర్శన్ సందర్భంగా ఈ నెలలో దాదాపు రూ. 8.3 లక్షల కోట్ల విలువైన మౌలిక సదుపాయాల బొనాంజాను ఆవిష్కరించారు. ప్రధాని మోడీ ఇప్పుడు మార్చి 15 నుండి దక్షిణ భారతదేశం నుండి తన రాజకీయ ప్రచార పర్యటనలను ప్రారంభించనున్నారు అందుకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 1.25 లక్షల కోట్ల విలువైన మూడు సెమీ కండక్టర్ యూనిట్లను ప్రధాని బుధవారం ఆవిష్కరించారు. సార్వత్రిక ఎన్నికల ప్రకటనకు ముందు మౌలిక సదుపాయాల […]

WhatsApp Image 2024-02-11 at 10.27.48 AM Political

గ్రామీణ బంద్ పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలి… -తాటిపాక మధు-

బీ.జే.పీ. ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక గ్రామీణ భారత బంద్ తలపెట్టారు. ఈ నెల 16న గ్రామీణ భారత బంద్ పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు పిలుపునిచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కాకినాడ జిల్లాలో 14 మండలాల్లో 100 గ్రామాల్లో కరపత్రాలు పంచుతూ ప్రచారాన్ని […]

WhatsApp Image 2024-02-06 at 6.55.17 PM Trending News

మోడీ ప్రజా వ్యతిరేక విధానాలపై దేశవ్యప్త బంద్… -సి.ఐ.టి.యు-

కాకినాడ కచేరిపేటలో ఉన్న సి.ఐ.టి.యు. కార్యాలయంలో ఐ.ఎన్.టి.యు.సి. ఆంద్ర ప్రదేశ్‌ మరియు తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు అధ్యక్షతన కేంద్ర కార్మిక సంఘాల సమ్మహాక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసిస్తూ ఫిబ్రవరి 16న దేశవ్యాప్తంగా బందును జయప్రదం చేయాలని కాకినిడ ప్రజానీకానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు. జాతీయ ఉపాధ్యక్షులు జి. బేబిరాణి, రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు రాజబాబు […]

BB1hIeBG Political

ఒడిశాలో రూ.68,000 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ ఆవిష్కర…

ఒడిశాలో రూ.68,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. సంబల్‌పూర్‌లోని ఐ.ఐ.ఎం. యొక్క 400 కోట్ల శాశ్వత క్యాంపస్‌ను ప్రారంభించడంతో పాటు, రాష్ట్రంలో విద్యుత్, రోడ్లు మరియు రైల్వేలు వంటి వివిధ రంగాలలో అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆయన ఆవిష్కరించారు. ఆయన 2021లో ఐ.ఐ.ఎం. క్యాంపస్‌కు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో 18 ప్రాజెక్టులను ఆవిష్కరించిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ… ఈ ప్రాజెక్టుల వల్ల ఒడిశా యువతకు మేలు జరుగుతుందని, […]

OIP (1) National

మోడీ నేతృత్వంలో సంక్షేమం అధికం…

కృష్ణా జిల్లా నాగాయలంక మండలానికి చెందిన ఎటిమోగ గ్రామం 16 వ డివిజన్ లో భారతీయ జనతా పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులు సంయుక్తంగా వికసిత్ భారత్ సంకల్ప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి బీ.జే.పీ. పార్టీ మేధావుల సంఘం కన్వీనర్ డాక్టర్ ముత్తా నవీన్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత దేశాన్ని నిలపాలనే సంకల్పంతోనే ప్రధాన మంత్రి పేదలకు సంక్షేమ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు […]

pm-modi-PTI-1 National

ప్రధాని సూర్యోదయ యోజనకు వీరే అర్హులు…???

వినియోగదారులకు రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లను అందించడంపై దృష్టి సారించిన ‘ప్రధాని మంత్రి సూర్యోదయ యోజన’ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. సౌర విద్యుత్తును నేరుగా ఇళ్లకు చేరవేయడం ఈ కార్యక్రమం లక్ష్యమని ప్రధాని తెలిపారు. ముఖ్యంగా పేద మరియు మధ్య-ఆదాయ వర్గాలకు వారి విద్యుత్ బిల్లులను తగ్గించడం ద్వారా సహాయం చేయడం లక్ష్యంగా కేంద్రం పెట్టుకుందని చెప్పవచ్చు.లబ్ధిదారుల కోసం రూఫ్‌టాప్ సోలార్ సిస్టమ్‌ల ఏర్పాటుకు సాధారణ విధానం కోసం వివరించింది. ఆసక్తి ఉన్న లబ్ధిదారులు ఆమోదించబడిన […]

vande Viral

సెకెండ్ వందే భారత్ రైలును ప్రారంభించిన మోదీ…

వారణాసిలోని వికాస్ భారత్ సంకల్ప్ యాత్రలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం వారణాసి, న్యూఢిల్లీ మధ్య 2వ వందే భారత్ రైలును ప్రారంభించారు. దానితోపాటు 4 రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఈ రైలులో ఖరీదైన ఇంటీరియర్స్, టచ్-ఫ్రీ సౌకర్యాలతో కూడిన బయో-వాక్యూమ్ టాయిలెట్లు, లైట్ సిస్టమ్, ప్రతి సీటు కింద ఛార్జింగ్ పాయింట్లు వంటి అనేక ఫీచర్లు ఉంటాయాన్నారు.

modi-940-2 Rajasthan

రాజస్థాన్ సీ.ఎం. గా బీజేపీ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం…

రాజస్థాన్ రష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నకల్లో కాంగ్రెస్‌ పార్టీ ను ఓడించి బీ.జే.పీ. పార్టీ విజయం సాదించి అధికారాన్ని చేజిక్కించుకుంది. తదనంతరం 12 రోజుల తర్వాత తొలిసారిగా బీ.జే.పీ. ఎమ్మెల్యే భజన్ లాల్ శర్మ ను ముఖ్యమంత్రిగా ప్రకటించింది. ఇటీవల ఆయన రాజస్థాన్ కు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యాక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీ.జే.పీ. అగ్రనాయకులు, తదితరులు హాజరయ్యారు విజయవంతం చేశారు.

OIP (9) National

అర్హులైన వారికి సంక్షేమ పథకాలు… -చిలుకూరి రామ్ కుమార్-

కాకినాడ జిల్లా లో కరప మండలం గొరిపూడి గ్రామంలో వికసిత్ భారత్ కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ ముఖ్యఅతిథిగా దాచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పేద ప్రజల సంక్షేమమే దేశ సంక్షేమంగా భావిస్తూ గొప్ప సంకల్పంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా వికాసిత్ భారత్ అనే కార్యక్రమాలను చేపట్టారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరు పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు […]