mo Andhra Pradesh

ఏ.పీ. అభివృద్ధికి టీడీపీ, బీజేపీలు కలిసి పనిచేస్తాయి…

భారతదేశ ప్రగతికి, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి బీ.జే.పీ., టీ.డీ.పీ. లు కలిసి పనిచేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె. రామ్‌మోహన్‌ నాయుడు, రాష్ట్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులురెడ్డి, కలిశెట్టి అప్పల నాయుడు సహా టీ.డీ.పీ. ఎం.పీ. ల ఢిల్లీలో ప్రధానిని కలిసింది. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ… తాను చంద్రబాబు నాయకత్వంలో కేంద్రంలో, ఆంధ్రపదేశ్ లో సన్నిహితంగా పనిచేస్తున్నాయని, భారతదేశ ప్రగతికి, […]