OIP (13) Viral

స్వాతి మలివాల్ ఆప్‌పై తాజా ఆరోపణ…

రాజ్యసభ, ఆమ్ ఆద్మీ పార్టీ ఎం.పీ. స్వాతి మలివాల్ బుధవారం ఆప్‌పై తాజా ఆరోపణ చేశారు. పార్టీ నుండి ఒక సీనియర్ లీడర్ నుండి తనకు కాల్ వచ్చిందని చెప్పారు. ప్రతి ఒక్కరూ తనకు వ్యతిరేకంగా లేనిపోని మాటలు మాట్లాడాలని ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. అంతేకాకుండా పార్టీ వ్యక్తిగత ఫోటోలు లీక్‌కు కుట్ర చేస్తున్నారని ఆమె ఆరోపించారు. తనకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరినీ పార్టీ బెదిరించిందని మలివాల్ పేర్కొన్నారు. మే 13న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ […]

Veerappa Exclusive

కృష్ణగిరిలో ఎన్నికల బరిలోకి దిగిన వీరప్పన్ కూతురు…

క్రిష్ణగిరి లోక్‌సభ నియోజకవర్గం అభ్యర్థిగా హతమైన అటవీ దళాధిపతి వీరప్పన్ కుమార్తె విద్యారాణిని నామ్ తమిళర్ కట్చి ప్రకటించింది. మూడుసార్లు హోసూరు ఎమ్మెల్యేగా గెలిచిన కె. గోపీనాథ్‌ను కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది. విద్యా రాణి వీరప్పన్ 2020లో బి.జె.పి. లో చేరారు. అయితే రెండు నెలల క్రితం ఎన్‌టికెలో చేరడానికి పార్టీని విడిచిపెట్టారు. కృష్ణగిరి జిల్లాలో రైతులు, గిరిజనుల అభ్యున్నతికి కృషిచేస్తున్నట్లు ఆమె తెలిపారు. నేను కూడా యువ పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడానికి ప్రయత్నిస్తాననని ఆమె విలేకరులతో […]

WhatsApp Image 2024-02-29 at 7.49.30 AM Political

పెద్దాపురంలో గెలుపెవరిది..? చినరాజప్ప హ్యాట్రిక్ కొట్టేనా ?

పెద్దాపురం నియోజకవర్గ వై.సీ.పీ., టీ.డీ.పీ. అభ్యర్థులెవరో తేలింది. దవులూరు దొరబాబు వై.సీ.పీ., నిమ్మకాయల చినరాజప్ప టీ.డీ.పీ. బరిలో దిగుతున్నారు. 2014, 2019లో చినరాజప్ప వరుసగా గెలిచిన విషయం తెలిసిందే. 2014లో చంద్రబాబు ప్రభుత్వంలో హోం మంత్రిగా పని చేశారు. హ్యాట్రిక్ కోసం చినరాజప్ప తనదైన శైలిలో ప్రజల్లోకి వెళ్తుండగా… వై.సీ.పీ. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ దొరబాబు ఓట్ల వేటలో ఉన్నారు. బీ.జే.పీ., కాంగ్రెస్ అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు.

WhatsApp Image 2024-02-19 at 11.46.06 AM Political

జర్నలిస్టులపై దాడులను ఖంఢించిన జనసేన అధినేత…

రాష్ట్రంలో విలేకర్లు, ఫోటో జర్నలిస్టులపై వై.సీ.పీ. ప్రభుత్వ దాడులు చేయడం చాలా దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కళ్యన్ మండిపడ్డారు. వై.సీ.పీ. పాలకులు, ఆ పార్టీ నేతలలో ఉన్న హింసాత్మక ధోరణులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని అన్నారు. రాష్ట్రంలో పాత్రికేయులపై దాడులు పెరుగుపోవడం చాలా ధారుణమన్నారు. వై.సీ.పీ. రాప్తాడులో నిర్వహించిన సిద్ధం మాహా సభ ఆవరణలో ఉద్యోగ విధుల్లో ఉన్న ఫోటో జర్నలిస్ట్ శ్రీ కృష్ణపై ఆ పార్టీ మూకలు చేసిన దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అక్కడ […]

WhatsApp Image 2024-02-06 at 8.30.27 AM Political

వై.సీ.పీ. పై ఫైర్ అయిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలుకోటి…

ఆంధ్ర రాష్ట్రంలో రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతున్న నేపథ్యంలో చూసి ఓర్వలేక అధికార వై.సీ.పీ. నాయకులు విమర్శలు చేయడం సరికాదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిలుకోటి పాండురంగారావు ఖండించారు. కాకినాడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఆంధ్ర రాష్ట్రంలో కూడా పార్టీ బలోపేతం దిశగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఏ.పీ.సీ.సీ. అధ్యక్షురాలుగా వై.ఎస్. షర్మిల […]

WhatsApp Image 2024-02-02 at 5.47.45 PM Political

ఎన్నికల్లో అప్రమత్తంగా ఉండాలి… -రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సీ.ఈ.వో. ముఖేష్-

ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు సక్రమంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారిణి డా. కృతికాశుక్లా ఆదేశించారు. అమరావతి నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీ.ఈ.వో. ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల సన్నద్ధత, ఎలక్ట్రోరల్ రోల్ పై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు కాకినాడ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఇన్చార్జి డీఆర్వో, డీఆర్డీఏ పీడీ కె. శ్రీరమణి, ఆయా నియోజకవర్గాల […]

WhatsApp Image 2024-02-02 at 9.14.30 AM Political

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పెదపూడి ఉన్నత పథవి…!!!

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంబాజీపేట మండలం కె. పెదపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పెదపూడి శ్రీనివాసరావు తన సమయ స్పూర్తితో, సమన్వయాలతో పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారు. అందుకుగాను ఆయన్ని ఆ పార్టీ ఎ.స్సీ. సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి గా ఉన్నతి పథవినిస్తూ నియమకాన్ని జారీ చేసింది. ఈ సందర్బంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ హెచ్ ఆర్డీ సభ్యుడు నేదునూరి వీర్రాజు, పలువురు కార్యకర్తలు ఆయన స్వగృహములో కలసి అభినందనలు […]

WhatsApp Image 2024-01-19 at 9.12.32 AM Political

అర్ధం చేసుకోండి… విదులకు హాజరుకండి…

రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా అన్ని సామాజిక వర్గాలకు సమర్థవంతంగా సంక్షేమం అనిపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనా దక్షతపై అంగన్వాడీ కార్యకర్తలు నమ్మకం ఉంచుకుని విధుల్లోకి చేరాలని డాక్టర్ పితాని అన్నవరం విజ్ఞప్తి చేశారు. రమ్య హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నాటి పరిస్థితులు భిన్నంగా మారాయనన్నారు.