OIP (18) Peddapalli

రాష్ట్ర అభివృద్ధికే లోకేష్ శంఖారావం కార్యక్రమం…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత ఐదు సంవత్సరాలుగా పట్టిపీడిస్తున్న జగన్మోహన్ రెడ్డి చెరనుండి రాష్ట్రాన్ని విడిపించేందుకు ఈ నెల 11 వ తేదీ నుండి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన శంఖారావం కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అంతా సంసిద్ధం కావాలని కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ పిలుపునిచ్చారు. గత ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఉన్న అన్ని వనరులు దోచుకొని, అన్ని రంగాల వారికి అన్యాయం చేసి […]

images (13) Viral

ప్రజల మద్దతు ఆమ్ ఆద్మీ పార్టీకే… – పార్టీ కన్వీనర్ రాజేష్ రాయల్-

తిరుపతి నగరం 4వ వార్డులో రేణిగుంట బ్లిస్ హెూటల్ పరిసర ప్రాంతాలు, తిరుచానూరు రోడ్, తదితర ప్రాంతాలలో ప్రజా చైతన్య యాత్ర కార్యాక్రమాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ తిరుపతి అసెంబ్లీ కన్వీనర్ శీతల రాజేష్ రాయల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి జిల్లా అధ్యక్షులు సీనియర్ నాయకులు కె. చంద్రబాబు, పార్లమెంట్ కోఆర్డినేటర్ నీరు గట్టు నగేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రతి పేదవాడు ఆమ్ ఆద్మీ పార్టీకే మద్దతు […]

CBN-CM of AP 2014 Political

ప్రశాంత్ కిషోర్ ను కలిసిన టీడీపీ అధినేత…

తెలుగు దేశం అధినేత నారా చంద్రబాబు తో ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కలిసారు. కిషోర్ చంద్రబాబు ను కలవడం ఆంద్ర రాష్ట్ర రాజకీయాల్లో హాట్ న్యూస్ గా మారింది. గత ఎన్నికల్లో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీ.కే. ఈ సారి తన వ్యూహాలను తెలుగుదేశం పార్టీకి ఇవ్వనున్నట్లు సమాచారం. ప్రశాంత్ కిషోర్తో పాటు చంద్రబాబు నివాసానికి రాబిన్ శర్మ టీం సభ్యులు కూడా వచ్చినట్లు తెలుస్తోంది.

Lokesh Political

యలమంచిలిలో యువగళం పాదయాత్రకు జనం నీరాజనం…

లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రజాదారన పొందుతుంది. టీడీపీ యువనేత లోకేష్ 223వ రోజు యువగళం పాదయాత్ర యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో పంచదార్ల క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమయ్యింది. ఈ పాదయాత్రలో టీడీపీ, జనసేన నేతలు పాల్గొన్నారు. ఈ పాదయాద్రలో జనాలు లోకేష్ కు అడుగడుగునా నీరాజనాలతో స్వాగతం పలికారు. భాగంగా గొర్లె ధర్మవరం గ్రామస్తులు లేకేశ్ ను కలిసి గ్రామస్తులు పడుతున్న సమస్యలను వివరించి వినతిపత్రాన్ని అందచేశారు. అనంతరం పాదయాత్రను కొనసాగించారు.

pawankalyan.k_67485419_102058614433806_7333617055231086398_n-e1583386276710 Political

అంగన్వాడీల పవన్ కళ్యాణ మద్దతు…

అంగన్వాడీలు తమ సమస్యలపై చేస్తున్న దర్ణా పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదయిన శైలిలో స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఏ.పీ. లో అంగన్వాడీలకు, హెల్పర్లకు ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ జీతం ఇస్తానని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఆ హామీలను మర్చిపోయారని అన్నారు. అంగన్వాడీలు ఇదే విషయంపై నిరసన చేస్తుంటే వారిని వేధించడం సరికాదన్నారు. ఇలా బెదిరించడం వై.సీ.పీ. పాలకుల నైజాన్ని తెలియచేస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో దాదాపు 52 వేల […]

OIP (1) Political

కొచ్చి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం…

కొచ్చి లో కోరంకడవు వార్డుకు ఉప ఆన్నకలను నిర్వహించారు. కోరంకడవు వార్డుకు ప్రాతినిధ్యం వహించిన పంచాయతీ ప్రెసిడెంట్ ఈ.పీ. జార్జ్ మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. జిల్లాలోని రెండు స్థానిక సంస్థల వార్డులకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆ స్థానాలను నిలబెట్టుకుంది. రామమంగళం గ్రామపంచాయతీలోని వాడవుకోడ్‌లోని వరికోలి (వార్డు 10), కోరంకడవు (వార్డు 13)లో ఉప ఎన్నికలు జరిగాయి. వరికోలిలో బినిత పీటర్ 88 ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, కోరంకడవులో ఆంటోస్ పి […]

OIP (5) Political

ఆంద్ర రాష్ట్ర అభివృదికి బాబు షూరిటీ…

పెదపూడి మండలం పెద్దాడలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి పెదపూడి మండలం మాజీ ఎమ్.ఎల్.ఏ. రామ కృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆయన మాట్లాడుతూ… రాష్ట్రం అభివృధి చెందాలన్నా, పేద ప్రజలు సమస్యలు తీరాలన్నా చంద్రబాబు తోనే సాద్యమని అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జరగబోయే ఎన్నికలలో నారా చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఇంటింటిని సందంర్సించి మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోలోని పథకాలను వివరిస్తూ […]

IMG-20231027-WA0047 Political

పెద్దాపురంలో పోటాపోటీగా జరుగుతున్న సమావేశాలు…

పెద్దాపురం నియోజకవర్గంలో మూడు ప్రదాన రాజకీయ పార్టీలు పోటా పోటీగా సమావేశాలు నిర్వహించాయి. సామర్లకోట మండలం పనసపాడులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప కార్యకర్తల సమావేశం నిర్వహించగా, అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జి దవులూరి దొరబాబు సచివాలయ కన్వీనర్లు, వాలంటీర్లు, గృహ సారధులతో సమావేశాన్ని నిర్వహించారు. జనసేన పార్టీ పెద్దాపురం నియోజకవర్గ ఇంచార్జి తుమ్మల రామస్వామి తాటిపర్తిలలో వినాయక ఆలయంలో పూజలు చేసి జనసేన జనబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు.

WhatsApp Image 2023-10-26 at 4.31.20 PM Political

ఈ నెల 27న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ… – జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా కృతికా శుక్లా వెల్లడి-

ఓటరు జాబితా రూపకల్పనలో భాగంగా ఈనెల 27న ముసాయిదా ఓటరు జాబితా ముద్రణ చేయడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. కృతికా శుక్లా అన్నారు. కాకినాడ కలెక్టర్ లో జిల్లాలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, రెవెన్యూ, ఎన్నికల అధికారులతో కలిసి సమావేశయ్యారు. ప్రత్యేక సంక్షిప్త సవరణ-2024 రూపకల్పనలో భాగంగా జిల్లాలో జరుగుతున్న కార్యకలాపాలు, ఈ.వీ.ఎం. ల తొలి దశ తనిఖీ వంటి అంశాలను కలెక్టర్, […]