నామినేషన్లు దాఖలు చేసిన చంద్రబాబు నాయుడు, ఏ.పీ. బీ.జే.పీ. చీఫ్ పురందేశ్వరి…
ఆంధ్ర రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు నాయుడు, బీ.జే.పీ. అధినేత్రి డీ. పురందేశ్వరి శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. కుప్పం అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి కే.ఆర్.జే. భరత్పై పోటీ చేసేందుకు నాయుడు భార్య ఎన్. భువనేశ్వరి తన భర్త తరపున నామినేషన్ దాఖలు చేశారు. కుప్పం తరుపున టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఈరోజు అధికారికంగా నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన […]