chandra-babu-Purandeswari Political

నామినేషన్లు దాఖలు చేసిన చంద్రబాబు నాయుడు, ఏ.పీ. బీ.జే.పీ. చీఫ్ పురందేశ్వరి…

ఆంధ్ర రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు నాయుడు, బీ.జే.పీ. అధినేత్రి డీ. పురందేశ్వరి శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. కుప్పం అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కే.ఆర్‌.జే. భరత్‌పై పోటీ చేసేందుకు నాయుడు భార్య ఎన్. భువనేశ్వరి తన భర్త తరపున నామినేషన్ దాఖలు చేశారు. కుప్పం తరుపున టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఈరోజు అధికారికంగా నామినేషన్‌ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన […]

OIP (16) Political

పార్టీ కార్యాలయంలోనే రాత్రంత గడిపిన వై.ఎస్. షర్మిల…!!

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధినేత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోదరి వై.ఎస్. షర్మిలా రెడ్డి గృహనిర్బంధం నుంచి తప్పించుకునేందుకు విజయవాడలోని తన పార్టీ కార్యాలయంలో రాత్రి గడిపారు. ఫిబ్రవరి 22 గురువారం నాడు ఆమె నాయకత్వంలో కాంగ్రెస్ క్యాడర్ చేపట్టిన చలో సెక్రటేరియట్ నిరసనకు ఒక రోజు ముందు షర్మిల ఈ చర్య తీసుకున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత మరియు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ పార్టీ నాయకులు నిరసనకు […]

WhatsApp Image 2024-02-21 at 9.30.16 AM Political

కోనసీమ ప్రాంత నాయకులతో పవన్ భేటీ…

రాజమండ్రి పర్యటణలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ కోనసీమ ప్రాంతానికి చెందిన నాయకులుతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పార్టీ ఏడు సిద్ధాంతాల్లో కులాలను కలిపే ఆలోచనా విధానం అనే సిద్ధాంతం ఒకటని ఇది కోనసీమలో కార్యరూపం దాల్చడం సంతోషంగా ఉందని స్పష్టం చేశారు. ఈ సిద్ధాంతాన్ని కోనసీమ ప్రజలు, ముఖ్యంగా యువత పరిపూర్ణంగా అర్ధం చేసుకున్నారని తెలిపారు. కులాల మధ్య ఐక్యత తీసుకురావడం అనేది ఒక రోజులో సాద్యమయ్యే పని […]

OIP (7) Political

ఎం.ఎల్.ఏ. వేగుళ్ల వ్యాక్యలపై రెడ్డి రాజబాబు ఘాటు సమాధానం…

ఎం.ఎల్.ఏ. వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడిన వ్యాక్యలపై వై.సి.పి. రాష్ట్ర నాయకులు మరియు మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాజ బాబు ఘాటు సమాధానమిచ్చారు. ప్రొటోకాల్పై మాట్లా డే అర్హత ఎం.ఎల్.ఏ. కు లేదని ఎద్దేవా చేసారు. గతంలో అప్పటి కౌన్సిలర్ వరలక్ష్మి తన వార్డు సమస్యలపై అడిగితే చైర్మన్ సమాధానం చెప్పాల్సి వుండగా ఎం.ఎల్.ఏ. తమ వార్డులోని పనులు అన్నీ పూర్తి చేసిన తరువాతే మీ వార్డు పనులు చేస్తామని చెప్పిన సంగతిని గుర్తులేదా అని అడిగారు. […]

WhatsApp Image 2024-02-15 at 11.10.33 AM Exclusive

గ్రామ ప్రధమ పౌరురాలిపై వివక్ష…

దళిత మహిళా సర్పంచ్ పై అక్కసు కక్కుతున్న గ్రామపంచాయితీ కార్యదర్శి పై పిఠాపురం మండలం నవాఖంద్రవాడ గ్రామ సర్పంచ్ బళ్ళ రజనీ వాణి జిల్లా పంచాయితీ అధికారినీ కలసి తమ గ్రామంలో జరుగుతున్న ప్రభుత్వ కార్యకలాపాలు ప్రజల సమస్యల సమాచారాన్ని తనకు తెలియకుండా ఏకపక్షంగా చర్యలు చేపడుతున్న గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి సంబంధించి పంచాయతీలో నిర్వహించే పాలకవర్గ సమావేశం తనకు […]

WhatsApp Image 2024-01-22 at 9.02.58 AM Crime

అవినీతి బాగోతాలు … లంచాల పంచాయితీలు…

అవినీతిని సమూలంగా నిర్మూలించామని ఘంటాపదంగా చెబుతున్న నేతల మాటలకు కాకినాడ రూరల్‌ వలసపాకల పంచాయితీ సెక్రటరీ ఎండి మున్నీషాబీబీ నిర్వాకం మింగుడుపడనిదిగా మారింది. రెండు వేల 50 రూపాయల ఇంటి పన్ను వేసే నిమిత్తం 10,500 రూపాయలను డిమాండ్‌ చేసిన వైనం ఆమె అవినీతి పర్వానికి పరాకాష్టగా నిలిచింది. సుమారు అన్ని పంచాయితీల్లోనూ ఇదే విధంగా జరుగుతుందని ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు చెప్పడం ప్రభుత్వ పనితీరుకు దర్పణం పడుతోంది. వివరాల్లోకెళ్తే… వలసపాకల పంచాయితీ పరిలోని […]

WhatsApp Image 2023-12-08 at 6.27.26 PM Sport

ఆడుదాం ఆంద్ర పోష్టర్ ఆవిష్కరణలో పిఠాపురం ఎం.ఎల్.ఏ…

రాష్ట్ర యువతలో చైతన్యాన్ని , పోటీ తత్వాన్ని పెంచేందుకు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి వినుత్నాత్మక నిర్ణయం తీసుకున్నాడు. అందులో భాగంగా ఆడుదం ఆంద్ర అనే కార్యాక్రమాన్ని నిర్వహించనున్నారు. పిఠాపురం నియోజక వర్గంలో ఆడుదం ఆంద్ర కార్యాక్రమానికి సంబందించి పోష్టర్ ఆవిశ్కరణ కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి ఆ నియోజకవర్గ ఎం.ఎల్.ఏ. దొరబాబు ముఖ్య అతిథిగా విచ్చేసారు. తొలత పోష్టర్ ను ఆవిశ్కరించిన అనంతరం ఆయన బాట్లాడుతూ.. రాష్ట్రంలో క్రీడాకారులకు ఇది ఒక మంచి అవకాశమని […]

IMG-20231125-WA0011 Kakinada

ఓటర్ జాబితాల పరిశీలన వేగవంతం చెయ్యండి… -ఆర్డీవో సీతారామారావు-

జనవరి 5వ తేదీన ఓటరు జాబితాల తుది ప్రకటన చేయనున్న క్రమంలో మున్సిపాలిటీ పరిధిలోని బూత్ లెవల్ అధికారులు, సూపర్ వైజర్లు ఇంటింటా ఓటరు జాబితాల పరిశీలన వేగవంతం చెయ్యాలని పెద్దాపురం ఆర్డీవో సీతా రామారావు ఆదేశించారు. సామర్లకోట మున్సిపాలిటీలో అందరు బి.ఎల్.వో. లు, సూపర్వైజర్ లకు ఓటర్ జాబితాల పరిశీలన పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కమిషనర్ జె. రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆర్డీవో మాట్లాడుతూ… తుది జాబితా తయారీకి గానూ ఇంటింటికీ […]

IMG-20231114-WA0006 Exclusive

ప్రత్యేక పారిశుద్ధ్య సేవలు అందించండి… -కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు-

దీపావళి పండుగ నేపథ్యంలో పారిశుద్ధ్యం క్షీణించకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ సిహెచ్ నాగ నరసింహారావు పారిశుద్ధ్య విభాగాన్ని ఆదేశించారు. ఆయన 14, 15 సర్కిల్స్ పరిధిలోని శాంతినగర్, కొత్త కాకినాడ ప్రాంతాల్లో పర్యటించి పారిశుధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆదివారం, పండుగ సెలవుల నేపథ్యంలో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని ఆయన కోరారు. కొన్నిచోట్ల బాణాసంచా వ్యర్ధాలు, చెత్త పేరుకు పోవడానికి గుర్తించారు. వెంటనే వీటిని […]