WhatsApp Image 2024-01-10 at 2.08.53 PM Travel

ప్రభుత్వం పంతాలు మాని సమ్మె విరామించాలి…

మున్సిపల్ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని గత తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వంలో చలనం లేదని ముఖ్యమంత్రి పంతం విడనాడీ సమ్మెను పరిష్కరించాలని AITUC రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు. స్థానిక ఆర్టీసీ కార్యాలయం సమీపంలో మునిసిపల్ ఆర్జేడి కార్యాలయాన్ని వందలాదిమంది కార్మికులు ముట్టడించారు. అంతకుముందు స్థానిక రెల్లిపేట నుండి ప్రారంభమైన ప్రదర్శన సెల్టన్ సెంటర్ ఆర్టిసి బస్టాండ్ మీదుగా ఆర్జేడి కార్యాలయంకు చేరుకొoది.ఈ సందర్బంగా రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ… సమ్మెను వెంటనే పరిష్కారం చేయకపోతే […]