8e7fc946-8023-4590-8ba3-1164a931284d Political

రామచంద్రాపురం కూటమి అబ్యార్ది వాశంశేట్టి సుభాష్ వై.సీ.పీ. ఫైర్…

రామచంద్రాపురం కూటమి అబ్యార్ది వాశంశేట్టి సుభాష్ నోరు అదుపులో పెట్టుకొవాలని అమలాపురం వై.సీ.పీ. నాయకులు హెచ్చరించారు. అమలాపురం వాసర్ల గార్డెన్స్ లో ఎర్పాటు చేసిన విలేకరుల సమవేశాన్ని ఏర్పాటుచేసారు. ఈ సందర్బంగా వై.సీ.పీ. శేట్టిబలిజ నాయకులు మాట్లాడుతూ… అమలాపురంలో వున్న శేట్టిబలిజ నాయకులు బ్రొకర్లు అని సంబోదించిన సుభాష్ మొన్నటి వరకు వై.సీ.పీ. పార్టిలోవున్న సుభాష్ కుటుంబం సభ్యలు కుడా బ్రొకర్లేనా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వై.సీ.పీ. 175 సీట్లు గెలిచినట్టేనాని సుభాష్ వాఖ్యనించారని, రాష్ట్రంలో కచ్చితంగా […]

WhatsApp Image 2024-05-04 at 10.21.22 AM Viral

అదే బండిలో బంగారం…!!!

కాకినాడ జిల్లా పిఠాపురంలో అనుమతులు లేకుండా తరలిస్తున్న బంగారన్ని అధికారులు పట్టుకున్నారు. గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద AP39TY6853 గల వాహనం విశాఖ నుండి కాకినాడ కు బంగారాన్ని నమూతలు లేకుండా తరలిస్తుండం తో తనికిల్లో భాగంగా ఈ వాహనం పట్టుబడింది. గత నెల ఏప్రిల్ 13న ఇదే వాహనం మూడు కోట్లు విలువగల బంగారాన్ని తరలిస్తూ గొల్లప్రోలు టోల్ ప్లాజా వద్ద పట్టడంతో తాజాగా ఈరోజు అదే గొల్లప్రోలు టోల్ ప్లాజా అధికారుల కంటపడింది. సుమారు […]

WhatsApp Image 2024-05-01 at 5.42.23 PM Exclusive

మేడే స్ఫూర్తితో దేశాన్ని రక్షించుకుందాం… -సిపిఐ నేత రామకృష్ణ-

మేడే స్ఫూర్తితో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఇండియా కూటమిను బలపరచాలని, ప్రతి ఒక్కరూ దేశాన్ని రక్షించుకోవాలని సి.పి.ఐ. రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ పిలుపునిచ్చారు. మేడే దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రాజమండ్రిలో సి.పి.ఐ. ,రాజమండ్రి జట్లు లేబర్ యూనియన్ ఏ.ఐ.టీ.యూ.సీ. సంయుక్తంగా వేలాదిమంది కార్మికులతో భారీ ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించారు. ముందుగా మేరకవీధి జట్లు లేబర్ యూనియన్ కార్యాలయం నుండి ప్రారంభమైన ప్రదర్శన అప్సర థియేటర్, ఉల్లిపాయల మార్కెట్ నుంచి సి.పి.ఐ. కార్యాలయం […]

maxresdefault (10) Political

రాజమండ్రి రూరల్ ఎన్నికల ప్రచారంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. ఎమ్మెల్యే అభ్యర్ధి…

ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుడడంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాలను ముమ్మరం చేసాయి. ఇందులో భాగంగానే రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. ఎమ్మెల్యే అభ్యర్ధి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ రాజమండ్రి ఎం.పీ. అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తో కలిసి బొమ్మూరులో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్బంగా వారిద్దరూ మాట్లాడుతూ… వై.సీ.పీ. సంక్షేమ పదకాలతో ప్రజాల్లో ఆదరణ పొందిదన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా వై.సీ.పీ. యే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసారు. ఈ […]

WhatsApp Image 2024-03-06 at 4.01.23 PM Exclusive

శ్రీ విఘ్నేశ్వర మోడ్రన్ రైస్ మిల్ లో విజిలెన్స్ తనిఖీలు…

పీ.డీ.ఎస్. బియ్యం దారి మళ్లింపుకు సంబంధించి విశ్వసనీయ సమాచారం మేరకు డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మండపేట మండలంలోని తాపేశ్వరం గ్రామమునందలి శ్రీ విఘ్నేశ్వర మోడ్రన్ రైస్ మిల్ ను విజిలెన్స్ అధికారులు, సివిల్ సప్లయ్స్ అధికారులతో తనిఖీ చేసారు. సదరు మిల్లు నందు మండపేట మండలములోని వెలగతోడు గ్రామానికి చెందిన ఏరుబండి సురేష్, తండ్రి పుల్లయ్య బి 120 కేజీల బియ్యాన్ని రైస్ మిల్లులో విక్రయించడానికి తీసుకొనివచ్చి అన్‌లోడ్ చేస్తున్నప్పుడు అతనిని అదుపులోకి తీసుకున్నారు. […]

3788_job_fair Education / Career

రాజమండ్రిలో ఈనెల 28వ తేదీ మెగా జాబ్ మేళ…

తూర్పు గోదావరి జిల్లాలో లో రాజమండ్రి వీ.ఎల్. పురం మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన జాబ్ మేళ నిర్వహిస్తున్నామని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి పి. లోకమాన్ తెళ్లడించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… దాదాపు వంద కంపెనీలలో పని చేసేందుకు నాలుగు వేల మంది ఇంటర్వూవ్స్ జరిపి వారిని ఎంపిక చేసుకోబడునని తెలిపారు. నిరుద్యోగ యువతీ, యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

WhatsApp Image 2024-02-21 at 9.30.16 AM Political

కోనసీమ ప్రాంత నాయకులతో పవన్ భేటీ…

రాజమండ్రి పర్యటణలో భాగంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ కోనసీమ ప్రాంతానికి చెందిన నాయకులుతో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… పార్టీ ఏడు సిద్ధాంతాల్లో కులాలను కలిపే ఆలోచనా విధానం అనే సిద్ధాంతం ఒకటని ఇది కోనసీమలో కార్యరూపం దాల్చడం సంతోషంగా ఉందని స్పష్టం చేశారు. ఈ సిద్ధాంతాన్ని కోనసీమ ప్రజలు, ముఖ్యంగా యువత పరిపూర్ణంగా అర్ధం చేసుకున్నారని తెలిపారు. కులాల మధ్య ఐక్యత తీసుకురావడం అనేది ఒక రోజులో సాద్యమయ్యే పని […]

WhatsApp Image 2024-02-20 at 9.04.50 PM Exclusive

మాతా శిశు మరణాలు జరగకుంగా దృష్టి సారించాలి… -డి.ఎం.హెచ్.ఓ. డా. కే. వెంకటేశ్వరరావు-

తూర్పు గోదావరి జిల్లాలోని స్థానిక వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో మాత శిశు మరణాలపై వైద్యులు, వైద్య సిబ్బందితో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డి.ఎం.హెచ్.ఓ. డాక్టర్ కే. వెంకటేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… మాతాశిశు మరణాలు సంభవించకుండా భవిష్యత్తు కార్యాచరణతో వైద్యులు, వైద్య సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ఈ మరణాలను నివారించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం అవసరమని తెలిపారు. గర్బిణి స్త్రీల ఆరోగ్యం పరిస్థితి, చిన్నారుల ఆరోగ్య పరిస్థితిని […]

WhatsApp Image 2024-02-20 at 9.04.47 PM Sport

9వ ఇంటర్ డివిజన్ స్పోర్ట్స్ లో విద్యుత్ సంస్థ ఉద్యోగులు…

తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం సర్కిల్ 9వ ఇంటర్ డివిజన్ స్పోర్ట్స్ మరియు గేమ్స్ లో విద్యుత్ సంస్థ ఉద్యోగులు భాగస్వామ్యం అవ్వడం వారిలోని క్రీడా నైపుణ్యానికి చక్కటి వేదిక అని ఎ.పి.ఈ.పీ.డీ.సి.ఎల్. ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఐ. పృధ్వీ తేజ్ పేర్కోన్నారు. స్ధానిక ఎ.పి.ఈ.పీ.డీ.సి.ఎల్., సర్కిల్ ఆఫీస్, గోదావరి గట్టు, రాజమహేంద్రవరం వద్ద ఉన్న శ్రీ త్యాగరాజ గాన సేవ సమితి హాల్ లోవాలిడేటరీ ఫంక్షన్ న్ని ఘనంగా నిర్వహించారు. ఈ ఫంక్షన్ కి […]

WhatsApp Image 2024-02-20 at 4.15.21 PM Exclusive

వాలంటీర్లను సత్కరించిన ఎం.పీ. భరత్…

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సుబ్రహ్మణ్యం మైదానంలో వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎం.పీ. భరత్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. తొలత వాలంటీర్లకు షాలువా కప్పి, ప్రసంసా పత్రాలను అందచేసి వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వారికి చేస్తున్న సేవలు మరువలేనిదని అన్నారు. ప్రతీ ఇంటికీ వెళ్లి అసలయిన లబ్ధి దారులను గుర్తించి వారికి పథకాలు […]