ఆ పోటీల్లో విజేతలకు బహుమతులందించిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్…
ఇటీవల రాజమండ్రి పట్టణ డివిజన్ లో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించారు. అందులో భాగంగా విద్యుత్ పొదుపుపై విద్యార్థినీ, విద్యార్థులకు వ్యాసరచన,చిత్రలేఖన,తదితర పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో పాల్గొన్న విద్యార్థుల్లో విజేతలకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆపరేషన్ డివిజన్ వై. విజయానంద్ బహుమతుల ప్రదానం చేశారు.