WhatsApp Image 2024-04-16 at 5.11.26 PM Exclusive

టి.ఎస్.ఎన్. రాజు వల్లే శిరోముండనం కేసు వెలుగు చూసింది… -పౌరసంక్షేమసంఘం-

రామచంద్రపురంలో 1996 డిసెంబర్ 29వ తేదీన జరిగిన శిరోముండనం కేసు 27 ఏళ్ల తర్వాత శిక్షార్హం కావడం ఆ కేసును అత్యంత సాహసంగా వెలుగులోకి తెచ్చిన దివంగత సిన్సియర్ జర్నలిస్ట్ తిరుమాని సత్యనారా యణరాజు కలం ద్వారా పటిష్టమైన ఆధారాల తో వాస్తవాలను వెలుగు లోకి తెచ్చారని పౌరసంక్షేమ సంఘం పేర్కొంది. అన్ని అధారాలను లోకం ముందుంచిన కారణం గానే రాజకీయ బ్రష్టత్వం పట్టిన వ్యవస్థలతో ఆలస్యం అయినప్పటికీ.. టి.ఎస్.ఎన్. రాజు వార్త నిజమని న్యాయస్థానం తీర్పు […]