కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపాల్సిన సమయం వచ్చింది… -సి.పి.ఐ.-
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో వై.సీ.పీ. ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన సమయం ఆసన్నమైందని సి.పి.ఐ. జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ అన్నారు. రాజమహేంద్రవరంలో స్థానిక సి.పి.ఐ. కార్యాలయములో పాత్రికేయల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కేంద్రంలో బి.జె.పి. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశంలో కుల మత ఘర్షణలు పెరిగిపోతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పుల్వామా ఘటన నుండి మణిపూర్ అల్లర్ల వరకు శాంతి భద్రతలకు విఘాతం […]