WhatsApp Image 2024-02-25 at 11.39.44 AM (1) Viral

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దింపాల్సిన సమయం వచ్చింది… -సి.పి.ఐ.-

కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని, రాష్ట్రంలో వై.సీ.పీ. ప్రభుత్వాన్ని గద్దె దింపాల్సిన సమయం ఆసన్నమైందని సి.పి.ఐ. జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ అన్నారు. రాజమహేంద్రవరంలో స్థానిక సి.పి.ఐ. కార్యాలయములో పాత్రికేయల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కేంద్రంలో బి.జె.పి. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశంలో కుల మత ఘర్షణలు పెరిగిపోతున్నాయని, ప్రజాస్వామ్య మనుగడకు ముప్పు వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పుల్వామా ఘటన నుండి మణిపూర్ అల్లర్ల వరకు శాంతి భద్రతలకు విఘాతం […]

WhatsApp Image 2023-12-10 at 8.30.51 PM East Godavari

రామచంద్రపురం లో ఉచిత మెడికల్ క్యాంపు…

రామచంద్రపురం పటణంలో కిర్లంపూడి గ్రామంలో మెగా డెంటల్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. రామచంద్రపురానికి చెందిన తుమ్మలపల్లి సత్యనారాయణ, భూపతి చారిటబుల్ ట్రస్ట్, రాజానగరం జి.ఎస్.ఎల్. డెంటల్ హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ మెడికల్ క్యాంపు ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తుమ్మలపల్లి సత్యనారాయణ భూపతి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తుమ్మలపల్లి రమేష్ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. సుమారు 300 మందికి డెంటల్ సంబందిత వైద్య పరిక్షలు చేసి వారికి మందులుచ్చారు.

WhatsApp Image 2023-12-04 at 1.27.19 PM Exclusive

కాజులూరు మండలన్ని పరిశీలించిన మంత్రి చెల్లుబోయిన…

మిచాంగ్ తూఫాన్ ప్రభావంతో రామచంద్రపురం నియోజవర్గంలో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం కురుస్తుంది. దీని ప్రభావం వల్ల కే. గంగవరం మండలం పరిధిలో ఉన్న కుందూరు గ్రామంలో వేలంపాలెం చివర గణపతి నగరం కాజులూరు మండలం పరిధిలో ఉన్న గ్రామాలు నీట మునిగి ధాన్యం తడిసిపోయింది. ఘటనా స్తలానికి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అధికారులతో చేరుకొని తడిసిన ధాన్యపు రాశులను పరిశీలించారు. వాటిని అధికారుల సహాయంతో మిల్లులకు తరలిసంచారు. ఆయన మాట్లాడుతూ… రైతులు […]