గుణపాఠం తప్పదు…
కాకినాడ జిల్లా వ్యాప్తంగా అత్యధిక బీసీ సామాజిక వర్గం ఉన్న కాకినాడ రూరల్ టిక్కెట్టు బీసీ సామాజిక వర్గానికి కేటాయించడంలో రాజకీయ పార్టీలు విఫలమయ్యాయని, బీసీ ఓట్లతో అధికారం చేయించుకుని బీసీ కులాలను అణగదొక్కటే ప్రయత్నం చేస్తున్న రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని బిసి నాయకులు చల్లంగి వేణుగోపాల్ హెచ్చరించారు.