WhatsApp Image 2024-02-19 at 11.46.06 AM Political

జర్నలిస్టులపై దాడులను ఖంఢించిన జనసేన అధినేత…

రాష్ట్రంలో విలేకర్లు, ఫోటో జర్నలిస్టులపై వై.సీ.పీ. ప్రభుత్వ దాడులు చేయడం చాలా దురదృష్టకరమని జనసేన అధినేత పవన్ కళ్యన్ మండిపడ్డారు. వై.సీ.పీ. పాలకులు, ఆ పార్టీ నేతలలో ఉన్న హింసాత్మక ధోరణులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని అన్నారు. రాష్ట్రంలో పాత్రికేయులపై దాడులు పెరుగుపోవడం చాలా ధారుణమన్నారు. వై.సీ.పీ. రాప్తాడులో నిర్వహించిన సిద్ధం మాహా సభ ఆవరణలో ఉద్యోగ విధుల్లో ఉన్న ఫోటో జర్నలిస్ట్ శ్రీ కృష్ణపై ఆ పార్టీ మూకలు చేసిన దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అక్కడ […]