WhatsApp Image 2023-10-12 at 6.37.24 PM Political

వామ పక్షాళపై ప్రభుత్వ నిర్బంధం తగదు..

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గురువారం ఉదయం ఏఐటీయూసీ ముఖ్య నాయకుల సమావేశం జిల్లా కన్వీనర్ కుండ్రపు రాంబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రవీంద్రనాథ్, రాష్ట్ర కోశాధికారి బీ.వీ. వి.కొండలరావు, హాజరయ్యారు. ఈ సందర్భంగా రావులపల్లి రవీంద్రనాథ్ మాట్లాడుతూ కార్మికుల ఉద్యమాలపై పోలీసులు నిర్బంధాలు తగదని, ఈ మధ్యకాలంలో అక్రమ అరెస్టులు ముందస్తుగా నిర్బంధాలు ఎక్కువ అయ్యాయని అవి తక్షణం మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సామర్లకోటలో సీఎం […]