th (2) Karnataka

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి…

కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. కర్ణాటక లో శిరసి నుంచి కుంట వెళ్తున్న ఆర్టీసీ బస్సు, కుంట నుంచి శిరసి వస్తన్న మారుతీ స్విఫ్ట్ కారు ఎదురెదురుగా రావడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో కారు లో ఉన్న 5 మంది లో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. అందులో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో […]