తల్లిదండ్రులే పిల్లలను అదుపు చెయ్యాలి… -మైత్రీ సంభాషణా సదస్సులో సీ.ఐ. పిలుపు-
ఇటీవల రోడ్డు ప్రమాదాల్లో అధికంగా యువకులు మాత్రమే మృతి చెందడం, కాళ్ళు, చేతులు పోగొట్టుకోవడం జరుగుతున్నందున వారిని ప్రమాదాల భారిన పడకుండా అదుపుచేసే విషయంలో తల్లిదండ్రులు భాధ్యత తీసుకోవాలని సామర్లకోట సీ.ఐ. కే. దుర్గా ప్రసాద్ పిలుపునిచ్చారు. సామర్లకోట బలుసుల పేటలో మైత్రీ సంభాషణా అవగాహనా సదస్సు సీ.ఐ. ఆధ్వర్యంలో నిర్వహించారు. వార్డు కౌన్సిలర్ నేతల హరిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సీ.ఐ. మాట్లాడుతూ… స్థాయికి మించి పిల్లల ఆనందం కోసం మోటార్ సైకిల్లను, సెల్ఫోన్లను, ఇతర […]