తెనాలి బహిరంగ సభలో జగన్ పై పవన్ ఆగ్రహం…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. ఆయనకు అహంకారం, అహంకారంతో కూడిన వ్యక్తిగా అభివర్ణించారు. వారాహి విజయ భేరిలో భాగంగా ఆదివారం తెనాలిలో జరిగిన బహిరంగ సభలో పవన్కళ్యాణ్ మాట్లాడుతూ.. హద్దురాళ్లు, పట్టాదార్ పాసుపుస్తకాలపై కూడా జగన్ బొమ్మ ఉండడం ఆయన అహంకారాన్ని తెలియజేస్తోందన్నారు. ఆయన వర్గ పోరు గురించి మాట్లాడుతున్నారని, ఎవరు భూస్వామ్య వాదో ప్రజలకు బాగా తెలుసన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు ఈ ఎన్నికలు చాలా […]