maxresdefault (6) Political

తెనాలి బహిరంగ సభలో జగన్ పై పవన్ ఆగ్రహం…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్‌రెడ్డిపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విరుచుకుపడ్డారు. ఆయనకు అహంకారం, అహంకారంతో కూడిన వ్యక్తిగా అభివర్ణించారు. వారాహి విజయ భేరిలో భాగంగా ఆదివారం తెనాలిలో జరిగిన బహిరంగ సభలో పవన్‌కళ్యాణ్‌ మాట్లాడుతూ.. హద్దురాళ్లు, పట్టాదార్‌ పాసుపుస్తకాలపై కూడా జగన్‌ బొమ్మ ఉండడం ఆయన అహంకారాన్ని తెలియజేస్తోందన్నారు. ఆయన వర్గ పోరు గురించి మాట్లాడుతున్నారని, ఎవరు భూస్వామ్య వాదో ప్రజలకు బాగా తెలుసన్నారు. రాష్ట్ర భవిష్యత్తుకు ఈ ఎన్నికలు చాలా […]

nadendla-manohar-050622-2 Political

యువతకు ఉపాధి, మహిళలకు రక్షణ, రైతుకు సాయం జనసేన లక్ష్యాలు…

విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి.. భావితరాలకు ఆదర్శవంతంగా నిలబడాలి.. సామాన్యుడి తరపున గళం విప్పాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ దశాబ్దం క్రితం జనసేన పార్టీని స్థాపించినట్టు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం స్వార్ధ రాజకీయాలు, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా సైద్ధాంతిక విలువలతో జనసేన అడుగులు వేస్తోందని తెలిపారు. అప్పటి నుంచి దశాబ్దాలుగా ఉన్న పార్టీలను ఎదుర్కొంటూ, పోరాటాలు చేసుకుంటూ పార్టీని ముందుకు తీసుకువెళ్లిన తీరు […]

WhatsApp Image 2024-03-08 at 8.35.39 AM Political

తెనాలిలో తెలుగు జన చైతన్య పాదయాత్ర…

గుంటూరు జిల్లా తెనాలిలో తెలుగు జన చైతన్య పాదయాత్రను నిర్వహించారు. ఈ యాత్రలో జనసేన పార్టీ పీ.ఏ.సీ. ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జగన్ పాలనపై అన్ని వర్గాల ప్రజలూ విసిగిపోయారని తెలిపారు. వైసీపీకి రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. ఈ అరాచక ప్రభుత్వాన్ని సాగనంపేందుకు తెలుగు ప్రజలందరూ సంసిద్ధులై ఉన్నారన్నారు. జనసేన, తెలుగుదేశం పార్టీలను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు.

WhatsApp Image 2024-02-12 at 8.44.44 AM Exclusive

మృతురాళి కుటుంబానికి జనసేన ఆర్ధిక సాయం…

అన్నవరపు లంక గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గోన శేషకుమారి కుటుంబాన్ని జనసేన పీ.ఏ.సీ. ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. ఈ సందర్బంగా గ్రామ జనసేన శ్రేణులు సమీకరించిన రూ.1.2 లక్షల ఆర్థిక సాయాన్ని ఆమె కుటుంబానికి అందచేశారు. మృతురాలికి ఇద్దరు చిన్నారులు ఉన్నారన్న విషయాన్ని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్న ఆయన పార్టీ తరఫున అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కనిగిరి లంకకు చెందిన మేకా ప్రవీణ్ అనే జనసేన క్రియాశీలక సభ్యుడు […]

WhatsApp Image 2024-02-12 at 8.09.04 AM (1) Political

జనసేన-టీడీపీ తోనే యువతకు ఉపాధి…

ఆంధ్ర రాష్ట్రంలో యువతకు ఉన్న చోటే ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో జనసేన-టీ.డీ.పీ. ప్రభుత్వం పని చేస్తుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులు సైతం వై.సీ.పీ. అధికారంలోకి వచ్చాక వెనక్కి మళ్లాయనీ, కొత్తగా వచ్చిన పెట్టుబడులు కూడా ఏమీ లేవన్నారు. తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తూములూరు సుగాలి కాలనీలో పలువురు యువకులు ఆయన సమక్షంలో జనసేన పార్టీలో […]

WhatsApp Image 2024-01-29 at 10.13.57 AM Political

అభివృద్ధి-సంక్షేమం నినాదంతో ఎన్నికలకు సిద్ధమవుదాం… -నాదెండ్ల మనోహర్-

ఆదివారం తెనాలిలో నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలతో జనసేన పీ.ఏ.సీ. ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశం అయ్యారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అందరికీ దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ… వై.సీ.పీ. విముక్త ఆంధ్రప్రదేశ్ అనే దృఢ సంకల్పంతో ప్రతి ఒక్కరు ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి-సంక్షేమం నినాదంతో పేదరిక నిర్మూలన అజెండాతో ముందుకు వెళ్లామని ఆయన తెలిపారు. రూ. 12 లక్షల కోట్ల అప్పులు చేసిన జగన్ ప్రభుత్వంలో అభివృద్ధి […]

Nadendla-Manohar-to-join-Jana-sena Trending News

వ్యక్తిగత స్వార్థం వీడి రాజ్యాంగబద్ధంగా పాలన సాగాలి…

రాజకీయాల్లో డబ్బు, అధికార అహంకారం తగ్గి డా. బీ.ఆర్. అంబేద్కర్ అధ్యర్యంలో రాసిన భారత రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికీ సమానంగా అందినప్పుడే నిజమైన గణతంత్ర సంబరం అని జనసేన పార్టీ పీ.ఏ.సీ. చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు మధ్య ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మనోహర్ త్రివర్ణ పతకాన్ని ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. […]