WhatsApp Image 2024-03-02 at 8.35.41 AM Viral

సీ.ఎం. క్యాంప్ కార్యాలయం వద్ద జేడీ లక్ష్మీనారాయణ అరెస్టు…

ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం విద్యార్థి, యువజన, వివిధ రాజకీయ పార్టీల నాయకులు చేపట్టిన ఛలో సీ.ఎం. క్యాంప్ కార్యాలయం ఉద్రిక్తతలకు దారి తీసింది. సీ.ఎం. కార్యాలయం వైపు నిరసన చేస్తూ వెళుతున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాసరావు, విద్యార్థి సంఘాల నాయకులు జిలానీలను తాడేపల్లి వద్ద పోలీసులు అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

big-number-of-tdp-jsp-workers-joining-ycp-due-to-that-group_b_2509200938 Political

తెలుగు దేశం పార్టీలోకి యిన్నమూరి ప్రదీప్ చేరిక…

తెలుగు దేశం పార్టీలోకి యిన్నమూరి ప్రదీప్ నారా చంద్రబాబు సమక్షంలో చేరారు. వై.ఎస్.ఆర్.సీ.పీ. నాయకుడు, రాజమండ్రి ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయ చైర్మన్ ఉన్నమూరి ప్రదీప్ తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ-జనసేన తొలి బహిరంగ సభలో అధినేత చంద్రబాబు సమక్షంలో టీ.డీ.పీ.లోకి చేరారు. ఈ సందర్బంగా చంద్రబాబు పార్టీ కండువా కప్పి సాదరంగా అహ్వానించారు. ఈ సందర్బంగా ప్రదీప్ జగన్ ప్రభుత్రం విదివిధానాలు రాజమండ్రి ఎం.పీ. ప్రవర్తన నచ్చకా ఆ పదవికి రాజీనామా చేసినట్లు వెళ్లడించారు. జరగబోయే ఎన్నకల్లో […]

Nadendla_Manohar_Janasena (1) Exclusive

ఉమ్మడి సభ ఏర్పాట్లను పరిశీలించిన నాదెండ్ల మనోహర్…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలుగు, బలహీన వర్గ ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి, సంక్షేమమే ప్రాధన్యంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించలనే సంకల్పంతో వచ్చే ఎన్నికల్లో జనసేన- తెలుగుదేశం పార్టీలు కలిసి పోటీ చేయబోతున్నాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ పొత్తుకు ప్రజల ఆశీర్వాదాలు మెండుగా ఉన్నాయని అన్నారు. ఈ నెల 28వ తేదీన తాడేపల్లిగూడెం సమీపంలోని ప్రత్తిపాడు వద్ద రెండు పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించే ఉమ్మడి మహా సభ […]

Will-Jana-Sena-split-anti-government-vote Political

జనసేన తెలుగుదేశం భారీ బహిరంగ సభకు కమిటీల నియామకం…

ఈ నెల 28వ తేదీన జనసేన తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం దగ్గర నిర్వహించే భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ సభను విజయవంతంగా నిర్వహించేందుకు ఆరు కమిటీలను నియమించారని జనసేన అధ్యక్షులకు రాజకీయకార్యదర్శి పి.హరిప్రసాద్ వెళ్లడించారు. 1) లాజిస్టిక్స్ కమిటీ: పంతం నానాజీ, షేక్ రియాజ్, వై.శ్రీనివాస్, చన్నమల్ల చంద్రశేఖర్, అమ్మిశెట్టి వాసు, మండలి రాజేష్ లను నియమించారు. 2)రవాణా, పార్కింగ్ కమిటీ: తాతంశెట్టి నాగేంద్ర, వాసిరెడ్డి శివప్రసాద్, మైఫోర్స్ మహేశ్, అడ్డాల నాగేశ్వర రావు, గర్భాన […]

R Future

రేపు వారి ఖాతాల్లో డబ్బులు జమ…

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్‌. జగన్‌ మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా ఉరవకొండను 23-01-2024 తేదీన పర్యటించనున్నట్లు తెలిపారు. పర్యటనలో భాగంగా వైఎస్సార్‌ ఆసరా నాలుగో విడత రాష్ట్రస్ధాయి కార్యక్రమాన్ని ప్రారంభించి డ్వాక్రా సంఘాల బ్యాంకు ఖాతాల్లోకి నగదు వైఎస్‌ జగన్‌ జమ చేయనున్నట్లు వెళ్లడించారు. రేపు ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఉరవకొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి బహిరంగ సభా వేదిక వద్దకు […]

WhatsApp Image 2024-01-14 at 4.18.59 PM Viral

సీ.ఎం. క్యాంప్‌ కార్యాలయంలో సంక్రాంతి వేడుకలు…

తాడేపల్లిలో సీ.ఎం. క్యాంప్‌ కార్యాలయం గోశాల వద్ద వైభవంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా వేడుకలు, పూర్తిగా పల్లె వాతావరణం, అభివృద్ది కార్యక్రమాలు ఉట్టిపడేలా ఏర్పాట్లు చేసారు. వందేళ్ళ క్రితం తిరుమల ఏ విధంగా ఉండేదో అదే తరహాలో ప్రత్యేకంగా సెట్టింగ్‌ తయారుచేసారు. అర్చకులు సీ.ఎం. దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. వారు గంగిరెద్దులకు సారెను సమర్పించారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీ.ఎం. కొట్టు సత్యనారాయణ, నారాయణ స్వామి, మంత్రి ఆదిమూలపు సురేష్, […]