WhatsApp Image 2024-04-04 at 11.51.41 AM Exclusive

పించను కష్టాలు…!!

సామాజిక పించన్ల సొమ్ము డ్రా చేయటంలో ఆలస్యం, ఆర్థిక సంవత్సరం ముగింపు నేపధ్యంలో వృద్దులు తమ పించన్ల కోసం సచివాలయాలకు తిరగలేక అవస్థలు పడుతున్నారు

OIP (5) Trending News

సిందూర్ ధరించడం వివాహిత మహిళ మతపరమైన విధి…

సిందూర్ ధరించడం వివాహిత మహిళ యొక్క మతపరమైన విధి అని ఇండోర్ కుటుంబ న్యాయస్థానం పేర్కొంది. అయితే భర్త యొక్క వైవాహిక హక్కులను పునరుద్ధరిస్తుంది. ఐదేళ్ల క్రితం వివాహ బంధం నుంచి వైదొలిగి విడాకుల విచారణ ప్రారంభించిన తన భార్యపై ఓ వ్యక్తి ఈ పిటిషన్‌ దాఖలు చేశాడు. హిందూ వివాహ చట్టం ప్రకారం తన హక్కులను పునరుద్ధరించాలని భర్త కోరాడు.ఆ మహిళ తన భర్త వద్దకు తిరిగి రావాలని మార్చి 1న కోర్టు ఉత్తర్వులు జారీ […]

OIF (3) Viral

బెంగాల్ లో 3వ డీ.జీ.పీ. గా సంజయ్ ముఖర్జీ…

ఆరు రాష్ట్రాల హోమ్ సెక్రటరీలను, పశ్చిమ బెంగాల్ పోలీసు చీఫ్‌లను సాధారణ ఎన్నికలలో స్థాయిని కొనసాగించడానికి తొలగించిన ఒక రోజు తర్వాత ఎన్నికల సంఘం వారి భర్తీలను నియమించింది. వీరిలో పశ్చిమ బెంగాల్ కు కొత్త డీ.జీ.పీ. గా ఎంపికైన సంజయ్ ముఖర్జీ కూడా ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లో పాలక యంత్రాంగంతో సన్నిహితంగా గుర్తింపు పొందారనే ఆరోపణలతో ఎన్నికలు ప్రకటించిన 48 గంటల తర్వాత ఈ.సీ. ద్వారా తొలగించబడిన రాజీవ్ కుమార్ స్థానంలో ముఖర్జీని నియమించారు. కుమార్ […]

BB1jZvP4 Exclusive

ఢిల్లీ హైకోర్టులో కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సెల్‌గా రోహన్ జైట్లీ…

ఢిల్లీ హైకోర్టులో న్యాయవాది రోహన్ జైట్లీని కేంద్ర ప్రభుత్వం స్టాండింగ్ కౌన్సెల్‌గా నియమించింది. 13.03.2024 తేదీ నుండి ప్రారంభమయ్యే మూడు సంవత్సరాల పదవీకాలం కోసం రూపొందించబడ్డాయి. ఈ మేరకు భారత ప్రభుత్వంలోని న్యాయ, న్యాయ మంత్రిత్వ శాఖ న్యాయ వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీ హైకోర్టుకు ప్రాతినిధ్యం వహించడానికి రోహన్ జైట్లీతో సహా కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సెల్స్ సీ.జీ.ఎస్.సీ.. గా నిమగ్నమయ్యారు. జైట్లీ ప్రాక్టీస్ చేస్తున్న […]

hqdefault (1) Trending News

నిరుద్యోగున సమస్యలపై బొత్స ఝాన్సీ లక్ష్మి కి వినతీ పత్రం…

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగ ఓదార్పు యాత్ర అనంతరం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి, విశాఖ పార్లమెంట్ ఇంచార్జ్ బొత్స ఝాన్సీ లక్ష్మి దృష్టికి అన్ని నిరుద్యోగ సమస్యలను వినతి పత్రం రూపంలో ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఆంధ్ర యూనివర్సిటీలో గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. అన్ని హాస్టల్ డైలీ వేజ్ గా ఉన్న సిబ్బందిని 28 […]

WhatsApp Image 2024-03-08 at 5.34.12 PM Exclusive

ఆర్.పి.ఐ. ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం…

శ్రామిక మహిళలకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, పని ప్రదేశాలలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీలు ఏర్పాటు చేయాలని, మహిళలపై అత్యాచారాలను నిరోధించాలని డిమాండ్ చేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ బహిరంగ సభ ఎల్విన్ పేట అంబేద్కర్ విగ్రహం వద్ద కాశి శ్రీదేవి అధ్యక్షతన జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అంబెడ్కర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ పిట్టా వర ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన […]

maxresdefault Viral

ప్రత్తిపాడు నూతన సచివాలయం ప్రారంభం…

 ప్రత్తిపాడు మండలం గజ్జనపూడిలో జగన్ ప్రభుత్వం నిర్మంచిన నూతన గ్రామ సచివాలయం ప్రారంభ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటుచేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్తానిక ఎం.ఏల్.ఏ. పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్ విచ్చేసారు. తొలత ఆయన ప్రజ్వలన వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామ, వార్డు సచివాలయలు నిర్మంచి ప్రజలకు ఇంటింటికి అనేక సేవలను అందిచారని కొనియాడారు. మళ్లి జగన్ ప్రభుత్వాన్నే అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో […]

WhatsApp Image 2024-02-19 at 7.40.43 PM Exclusive

సంతృప్తికరమైన రీతిలో అర్జీలు పరిష్కరించాలి… -కలెక్టర్ ప్రసన్న వెంకటేష్-

ఏలూరు జిల్లాలో కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో జిల్లాస్దాయి జగనన్నకు చెబుదాం… స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ కార్యక్రమంలో అందిన ధరఖాస్తులు ప్రజలకు సంతృప్తి కలిగే రీతిలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి, డిఆర్డిఏ పి.డి. డా. ఆర్. విజయరాజు, ఆర్డివో ఎన్ఎస్ కె. ఖాజావరి, వ్యవసాయశాఖ జె.డి. రామకృష్ణ లతో కలిసి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అర్జీలు స్వీకరించారు. ఈ […]

WhatsApp Image 2024-02-09 at 8.22.33 PM Exclusive

కాకినడలో ఎం.డీ.యూ. వాహనాల తనిఖీ…!!!

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎం.డీ.యూ. వాహనాల ద్వారా ప్రభుత్వం పేదలందరికీ ప్రతినెలా పంపిణీ చేస్తున నిత్యావసర సరుకులు నిర్దేశించిన గడువులో పంపిణీ చేయాలని జే.సీ. సీ.వీ. ప్రవీణ్ ఆదిత్య వాహనదారులను ఆదేశించారు. శుక్రవారం కాకినాడ పట్టణం 1వ వార్డు రమణయ్య పేట, బోట్స్ క్లబ్ ప్రాంతాల్లో ఎం.డీ.యూ. వాహనం ద్వారా పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకుల పంపిణీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్డుదారులకు పంపిణీ చేస్తున్న బియ్యం, గోధుమ పిండి, పంచదార ఇతర సరుకుల తూకం, […]

WhatsApp Image 2024-01-27 at 9.19.49 AM Trending News

తాత్కాలిక విరామం మాత్రమే….

అంగన్వాడీలకు 42 రోజుల సమ్మె సందర్భంగా సీ.ఎం. జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు తక్షణం ఆదేశాలు విడుదల చేయాలని, సమ్మె విజయవంతానికి సహకరించిన ప్రజా సంఘాలకు, కార్మిక సంఘాలకు, రాష్ట్ర ప్రజానీకానికి ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం స్థానిక కచేరిపేటలోని సి.ఐ.టి.యు. కార్యాలయంలో ఏ.పీ. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జి. బేబిరాణి, తదితరులు మాట్లాడుతూ గతేడాది డిసెంబరు 12 నుండి మొదలైన […]