WhatsApp Image 2024-01-24 at 10.52.21 AM Exclusive

కీళ్ల నొప్పులు ఇకపై మటుమాయం…

నేటి సమాజంలో మనిషి యాంత్రిక జీవన విధానంలో వచ్చే శారీరక మార్పుల్లో సంభవించే అనేక రకాల కొత్త కొత్త రోగాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యంగా వయస్సు మళ్ళిన వారిలో ఎక్కువ శాతం మందికి ఎముకులు,కీళ్ళ సంబంధిత వ్యాధుల భారిన పడి ఇబ్బందుల పడుతున్న వారికి కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి ఆర్తోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ విఠల్ సారథ్యంలో పలువురు ప్రొఫెసర్లు బృదం పి.ఆర్.పి ప్లెట్లెట్స్ రిచ్ ప్లాజ్మా వైద్య విధానాన్ని ఆవిష్కరించినట్లు జీజీ హెచ్ సూపరింటెండెంట్ […]

WhatsApp Image 2024-01-21 at 6.09.51 PM Trending News

కోడికత్తి శ్రీను కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి…

జనపల్లి శ్రీను అలియాస్ కోడికత్తి శ్రీను గత 4 సంవత్సరాల నుండి జైల్లో రిమైండ్ ఖైదీ గా ఉన్నాడు. శ్రీవాస్ తల్లి సావిత్రి, సోదరుడు సుబ్బరాజు గత 4 రోజుల నుండి శ్రీనుని విడుదల చెయ్యాలని, జగన్ మోహన్ రెడ్డి కోర్టు కు వచ్చి సాక్ష్యం చెప్పాలని విజయవాడ లో ఆమరణ నిరహర దీక్ష చెప్పట్టారు. శనివారం రాత్రి పోలీసులు దీక్ష ను భగ్నం చేసి విజయవాడ ప్రభుత్వం సామాన్య ఆసుపత్రి కి తరలించారు. సమాచారం అందుకున్న […]

WhatsApp Image 2024-01-09 at 10.20.21 AM Trending News

అన్ని వర్గాలకు జనసేన అండ…

రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు జనసేన అండగా ఉంటుందని కాకినాడ జనసేన ఇంఛార్జి ముత్తా శశిధర్‌ అన్నారు. కాకినాడలోని పలు వార్డుల్లో నాయిబ్రాహ్మిణ కుటుంభాలతో ఆయన సంభాషించి వారి కష్టాలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సారధ్యంలో అన్ని సామాజిక వర్గాల అభివృద్ధికి జనసేన పనిచేస్తుందన్నారు.

WhatsApp Image 2023-12-21 at 9.14.39 PM Trending News

రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చండి… -వంగా గీతా విశ్వనాథ్-

కాకినాడ జిల్లాలో ముఖ్యమైన మూడు రాష్ట్ర రహదారులు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రలయిన పంచారామక్షేత్రం,అష్టదశశక్తిపీఠo, గయాక్షేత్రం,దత్తక్షేత్రములను కలుపుతూ వర్తక వాణిజ్యపరంగా మూడు జిల్లాలను కలుపుతూ ప్రధానమైన ఈ రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర రాష్ట్ర రహదారుల శాఖ మాత్యులు నితిన్ గట్కారికి ప్రతిపాదనలు సమర్పించారు. ఈ ప్రతిపాదనలపై మంత్రి స్పందించి కేంద్ర రాష్ట్ర రహదారుల శాఖ సంబంధిత అధికారులకు ప్రతిపాదనలనకు సంబంధించి రిపోర్టు తయారు చేయవలసినదిగా ఆదేశాలిచ్చారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా భారత దేశ ప్రధాన […]

Bjp-Logo-2 Trending News

కాకినాడలో నూతన బీ.జే.పీ. పార్టీ కార్యాలయ ప్రారంభం….

కాకినాడ లో భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ కార్యాక్రమానికి కాకినడ నియోజకవర్గ ఇంచార్జ్ గట్టి సత్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన నూతన కార్యాలయంలో పాలు పొంగించి ప్రారంభించారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ… కాకినాడలో బీ.జే.పీ. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. జరగబోయే ఎన్నికలకు సిద్దం కావాలని అన్నారు. బీ.జే.పీ. కార్యక్తలందరూ పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాకినడ నియోజకవర్గ ఇంచార్జ్ గట్టి సత్యనారాయణ, బీ.జే.పీ. నాయకులు, కార్యక్తలు […]

WhatsApp Image 2023-12-02 at 6.11.20 PM Trending News

బీ.జే.పీ. పార్టీ అధ్యక్షురాలను కలిసిన బొందిలి సంక్షేమ సభ్యులు…

బొందిలి కులాన్ని ఓ.బీ.సీ. లో చేర్చేదెందుకు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురందేశ్వరుని బొందిలి కులస్తులు రాష్ట్ర నాయకులు కలిశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సుజన్ సింగ్, శంకర్ సింగ్ మాట్లాడుతూ… బొందిలి కులాన్ని ఓ.బీ.సీ. లో చేర్చేందుకు భారతీయ జనతా పార్టీ ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షురాలు పురందేశ్వరి తో బొందిలి కులస్తులు రాష్ట్ర నాయకులు ఆధ్వర్యంలో కేంద్ర పరిధిలో ఉన్న బీ.జే.పీ. కేటగిరీలో చేర్చడానికి ఎన్సీబీసీ చైర్మన్ గారికి సిఫార్సు చేయుటకు పురందేశ్వరి […]

IMG-20231031-WA0018 Trending News

కాకినాడ జిల్లా డీపీవో గా భారతి సౌజన్య…

కాకినాడ జిల్లా పంచాయతీ అధికారి(డీ.పీ.వో.)గా నూతనంగా నియమితులైన కే. భారతి సౌజన్య  జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె కాకినాడ, కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా, జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియలను మర్యాదపూర్వకంగా కలిశారు. 2022 గ్రూప్-1 పరీక్షలో డీ.పీ.వో. గా ఎంపికైన భారతి సౌజన్య నెల్లూరు జిల్లాలో ఒక సంవత్సరం పాటు శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కాకినాడ జిల్లా డీ.పీ.వో. గా ఆమెను […]

IMG-20231031-WA0010 Trending News

తాళ్లూరు లిఫ్ట్ ద్వారా నీరందక 31 వేల ఎకరాలకు నష్టం… -టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నెహ్రూ-

పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా తాళ్లూరు లిఫ్ట్కి సంబంధించి 31 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందకపోవడంతో పంటలు ఎండిపోయి రైతులకు భారీ నష్టం కలిగిందని తక్షణమే ఆ పంటలకు నష్ట పరిహారం ఇప్పించాలని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతిక శుక్లకి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే జ్యోతుల వెంకట అప్పారావు (నెహ్రూ) వినతిపత్రాన్ని అందించారు. పుష్కర ఎత్తిపోతల పథకం తాళ్లూరుకు సంబంధించి ప్రెజయిర్ పాడవడం వల్ల సాగునీరు సరఫరా జరగలేదన్నారు. ఈ సమస్యను తాను […]

IMG_20231030_161302 Trending News

పోలీసు కుటుంభాలకు వైద్య పరీక్షలు….

పోలీసు అమర వీరుల సంస్మరణలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు శాఖ అధికారులకు, సిబ్బందికి ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ప్రారంభించారు. భానుగుడి పోలీసు కన్వెన్షన్ సెంటర్ లో మెడికవర్ హాస్పిటల్ సౌజన్యంతో పోలీసు సిబ్బందికి వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. పోలీసు అధికారులు, సిబ్బంది వారి కుటుంబసభ్యులు , మహిళా పోలీసులకు బీపీ, డయాబెటిక్, కార్డియాలజీ, గైనెకాలజీ సంబంధిత పరీక్షలను మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ల బృందం పర్యవేక్షణలో […]