కీళ్ల నొప్పులు ఇకపై మటుమాయం…
నేటి సమాజంలో మనిషి యాంత్రిక జీవన విధానంలో వచ్చే శారీరక మార్పుల్లో సంభవించే అనేక రకాల కొత్త కొత్త రోగాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యంగా వయస్సు మళ్ళిన వారిలో ఎక్కువ శాతం మందికి ఎముకులు,కీళ్ళ సంబంధిత వ్యాధుల భారిన పడి ఇబ్బందుల పడుతున్న వారికి కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి ఆర్తోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ విఠల్ సారథ్యంలో పలువురు ప్రొఫెసర్లు బృదం పి.ఆర్.పి ప్లెట్లెట్స్ రిచ్ ప్లాజ్మా వైద్య విధానాన్ని ఆవిష్కరించినట్లు జీజీ హెచ్ సూపరింటెండెంట్ […]