కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశం… -యనమల రామకృష్ణ-
అంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మే 13 వ తేదీన జరిగిన ఎన్నికల్లో తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అంచనాలకు మించి ఘన విజయం సాదిస్తుందని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు నొక్కి చెప్పాడు. తేటగుంట టీ.డీ.పీ. పార్టీ కార్యలయంలో కౌంటింగ్ ఏజెంట్లతో ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… వారికి తగు సూచనలు ఇచ్చారు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు కలిసికట్టుగా, ఒక సమన్వయంతో పని చేశారని హర్షం వ్యక్తం చేసారు. ఈ […]