OIP (8) Exclusive

కౌంటింగ్ ఏజెంట్లతో సమావేశం… -యనమల రామకృష్ణ-

అంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మే 13 వ తేదీన జరిగిన ఎన్నికల్లో తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అంచనాలకు మించి ఘన విజయం సాదిస్తుందని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు నొక్కి చెప్పాడు. తేటగుంట టీ.డీ.పీ. పార్టీ కార్యలయంలో కౌంటింగ్ ఏజెంట్లతో ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… వారికి తగు సూచనలు ఇచ్చారు. ఎన్నికల సమయంలో కూటమి నాయకులు కలిసికట్టుగా, ఒక సమన్వయంతో పని చేశారని హర్షం వ్యక్తం చేసారు. ఈ […]

WhatsApp Image 2024-03-15 at 2.09.24 PM Exclusive

మాజీ ఆర్ధిక శాఖ మంత్రి ని కలిసిన కాపు జే.ఏ.సీ. నాయుకులు…

కాకినాడ జిల్లా తుని లో మాజీ ఆర్ధిక శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడిని కాపు జే.ఏ.సీ. నాయుకులు, ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు మరియు రాష్ట్ర కాపు జే.ఏ.సీ. కన్వీనర్ వాసిరెడ్డి ఏసుదాసు, తదితరలు మర్యాదపుర్వాకంగా కలిసారు. ఈ కార్యక్రమంలో శిద్దు నూకరాజు, జంక్షన్ బాబ్జి, వాసిరెడ్డి విరకుమార్, గోపిశెట్టి రామచంద్రుడు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024-03-07 at 4.55.49 PM Political

ఎన్నికల ప్రచారంలో దాడిశెట్టి తనయుడు…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరవ్వడంతో అన్ని పార్టీ వర్గాలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. అదేంవిదంగా వై.సీ.పీ. పార్టీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా తనయుడు శంకర్ తుని పట్టణంలో 25 వ వార్డు లోని రామ కృష్ణ కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. చైర్ మెన్ ఏలూరు సుధారాణి, నియోజవర్గ యువత అధ్యక్షులు ఏలూరు బాలు ఆధ్వర్యంలో ప్రతీ ఇంటికి వెళ్లి వై.ఎస్.ఆర్.సీ.పీ. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను వివరిస్తూ, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రతీ […]

WhatsApp Image 2024-02-13 at 10.00.36 AM Exclusive

అధికజన మహాసంకల్ప సభ విజయవంతం చేయండి…!!!

గుంటూరులో ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న బైబిల్ మిషన్ ప్రాంగణం నందు ఫిబ్రవరి 14 వ తేదీన అధికజన మహాసంకల్ప సభ నిర్వహిస్తునట్లు డాక్టర్ పి.వి.వి. సత్యనారాయణ తెలిపారు. ఈ సభకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి ఎస్సీ, ఎస్టీ, బీ.సీ., మైనార్టీలు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సందర్బంగా ఆయనల మాట్లాడుతూ… పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం ఐ.ఏ.ఎస్. ఉద్యోగాన్ని సైతం వదిలి […]

WhatsApp Image 2024-02-12 at 1.37.13 PM Crime

మొబైల్ చోరీలపై నిఘా… ఇద్దరు అరెస్ట్… !!!

రైల్వే స్టేషన్ లలో చోరీలకు పాల్పడుతున్నారనే సమాచారంతో పోలీసులు పలు రైల్వే స్టేషన్ లలో తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా కాకినాడ జిల్లాలోని తుని రైల్వే స్టేషన్ లో అనుమానస్పదంగా తిరుగుతున్న శ్రీను, పవన్ కుమార్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని తనిఖీలు చేసి వారినుంచి తొమ్మిది మొబైల్ ఫోన్లను, నగదును స్వాధీనం చేసుకున్నామని జీ.ఆర్.పీ. ఎస్.ఐ. అబ్దుల్ మారుఫ్ వెళ్లడించారు. ప్రయాణికులనుంచి దొంగతనం చేసిన 9 ఫోన్లను, 2 లక్షల విలువచేసే నగదు […]

WhatsApp Image 2024-02-11 at 12.26.39 PM Political

బీ.సీ.లకు సముచిత న్యాయం చేయాలి… -ఐక్యవేదిక అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్-

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ గాడ్ ఫాదర్ కే.వీ.పీ. రామచంద్ర రావును ఆంధ్ర రాష్ట్ర 93 బీ.సీ. కులాల ఐక్యవేదిక అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా బీ.సీ. లను అన్ని పార్టీలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆంధ్ర రాష్ట్రంలో బీ.సీ. లను ఓటు బ్యాంకుగా వాడుకొని మోసం చేస్తున్న పార్టీలు వైయస్సార్ పార్టీ గాని, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ గాని బీ.సీ. లకు ప్రాధాన్యతనివ్వటం లేదని వారికి తెలిపారు. […]

WhatsApp Image 2024-01-27 at 12.56.28 PM Trending News

మంత్రి దాడిశెట్టి ప్రారంభించిన నూతన కమ్యూనిటీ హాల్…

కాకినాడ జల్లా తుని పట్టణంలో స్థానిక కొండవారిపే Coorg టలో మూడు నాలుగు వార్డుల్లో 12 లక్షల రూపాయలతో నూతన నిర్మించిన ఆది ఆంధ్ర కమ్యూనిటీ హాల్ ను నిర్మించారు. దాని ప్రారంభించడానికి మంత్రి దాడిశెట్టి రాజా ముఖ్య అతిథిగా విచ్చేశారు. స్థానిక ప్రజలు పూలమాలతో ఆయన్ని ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆయన అంబేద్కర్, బాబు జగజీవన్ రావ్ విగ్రహా లకు పూలమాలు వేసి ఘన నివాళులర్పించారు. తరువాత రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ […]

WhatsApp Image 2024-01-25 at 5.37.32 PM Viral

తుని రైల్వే పట్టాలపై గుర్తుతెలియని శవం…!!!

కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా తుని రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న కొండవారి పేట సమీపాన రైలు పట్టాల క్రింద పడి ఒక వ్యక్తి ఆత్మ హత్యా చేసుకున్నాడు. సమాచారం అందుకున్న తుని పోలీసులు ప్రమాద స్థలానికి వెళ్లి మృతుడిని స్తానిక హాస్పిటల్ కి తరలించారు. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి అనకాపల్లి జిల్లా నక్కపల్లి రాజీవ్ నగర్ కు చెందిన యు. నాగేశ్వరరావు (53) గా విచారణలో గుర్తించనట్లు జి.ఆర్.పి.ఎస్.ఐ. అబ్దుల్ మారుఫ్ […]

WhatsApp Image 2024-01-16 at 9.36.53 AM Political

తునిలో అంగన్వాడీలు సమ్మె…

రాష్ట్రంలో అంగన్ వాడీ వర్కర్లు చేస్తున్న న్యాయ పోరాట నిరసర సమ్మె నేటికి 35 వ రోజు పూర్తిచేసుకున్నా రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అసలు పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేసారు. ఈ సందర్బంగా తుని పట్టణంలో ఉన్న ఎం.ఆర్.ఓ. ఆఫిస్ ఎదుట నిరసనను వ్యక్తం చేసారు. సీ.ఐ.టీ.యూ. నాయకుడు నెక్కెళ్ళ శ్రీనివాసు మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఆధికారంలోకి ఎక్కిన తరువాత హామీలను మరచి వాటిని నెరవేర్చమంటే అంగన్ వాడీలపై […]

71R5fGMo8+L._SL1500_ Exclusive

టీ.డీ.పీ. పార్టీ బహిరంగ సభ విజయవంతం…

తుని నియోజకవర్గంలో గురువారం టీ.డీ.పీ. పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంద్ర రాష్ట్ర మాజీ సీ.ఎం. నారా చంద్రబాబు నాయుడు ఆద్వర్యంలో తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా బహిరంగ సభను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాసబాబా, మాజీ జడ్పీటీసీ నురుకుర్తి వెంకటేశ్వర రావు, తదితరులు మాట్లాడుతూ… ఈ సభకు వచ్చి విజయవంతంచేసిన ప్రతీ తెలుగు వాడికి ద్యన్యవాదాలు తెలిపారు. జరగబోయే ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసి సరికొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని […]