WhatsApp Image 2024-03-22 at 7.57.04 AM Kakinada

కాకినాడ జనసేన పార్టీ లోకి పలువురు చేరిక…

కాకినడ రూరల్ మండలంలో వై.సీ.పీ. పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. తూరంగి గ్రామానికి చెందిన వై.సీ.పీ. పార్టీ కార్యకర్తలు, నాయకులు 100 మంది జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్బంగా కాకినాడ రూరల్ నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ ఎమ్మల్యే అభర్థి పంతం నానాజీ వారందరికీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ… రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడానికి అందరూ సిద్దంగా ఉండాలని, ఉమ్మడి పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వై.సీ.పీ. కార్యకర్తలు, నాయకులు, […]

MLA-Pilli-Anantha-Lakshmi Political

ఏ.పీ. కి చంద్రబాబే ఎందుకు కావాలి!!! -మాజీ ఎమ్మెల్యే అనంతలక్ష్మీ-

తూరంగి గ్రామంలో మనందరం కలవాలి చంద్రన్నకు అండగా నిలవాలి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎం.ఎల్.ఏ. పిల్లి అనంత లక్ష్మి, రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథులుగా విచ్చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… అన్నివర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న జగన్ ను ఓటు అనే ఆయుధంతో ఓడించాలని అన్నారు. ఇంటింటి కి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబుకే ప్రజలు ఎందుకు ఓట్లు వేయాలో వివరిస్తూ టీ.డీ.పీ. […]