మనస్తాపంతో నిప్పంటించుకున్న వ్యక్తి…
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. స్థానిక షాజహాన్పూర్లో ఓ వ్యక్తి తన పికప్ వ్యాన్ చోరీకి గురైందని కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోగా… అవమానించారని వాపోయాడు. దీంతో మనస్తాపం చేందిన అతను ఎస్.పీ. కార్యాలయానికి చేరుకుని అందరి ముందే తన ఒంటిమీద పెట్లోల్ పోసులొని నిప్పంటించుకున్నాడు. ఆ ఘటనతో అక్కడి వారందరూ ఒక్కసారిగా హడలిపోయారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని […]