WhatsApp Image 2024-03-20 at 3.28.40 PM Uttar Pradesh

యూపీలో మహిళపై దారుణం…

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సంత్ కబీర్ నగర్ జిల్లాలో ఉన్న ధనట పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్దారి జోట్ గ్రామంలో కొందరు వ్యక్తులు పొలాల్లో పని చేస్తున్న స్త్రీ, పురుషులపై దాడి చేసి కర్రలతో కొడుతూ బీభత్సాన్ని సృష్టించారు. అక్కడ పనిచేస్తున్న ఒక మహిళ పై కర్రలతో దాడి చేసి ధారుణంగా కొట్టారు. గాయాలతో ఉన్న ఆమెను స్థానికులు దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. పోలీసులు జరిగిన ఘటన పై కేసు నమోదుచేసి […]

th (2) Uttar Pradesh

వారణాసి పర్యటనలో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్…

కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం వారణాసి చేరుకున్నారు. సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మార్చి 07 న రెండు రోజుల పర్యటన కోసం వారణాసి వచ్చారు. చందౌలీలో వారణాసి క్లస్టర్‌ సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఆ తర్వాత రోహనియా కార్యాలయంలో క్లస్టర్ కార్మికులతో కూడా కేంద్ర మంత్రి సమావేశమయ్యారు.

crpf Crime

యూపీ లో సీ.ఆర్‌.పీ.ఎఫ్. జవాన్‌ హత్య…!!!

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మాస్వాసి పంచాయతీలోని ఒక గ్రామంలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య తలెత్తిన వివాదంలో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన సి.ఆర్‌.పి.ఎఫ్. జవాన్‌ ను కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. రెహ్మత్‌గంజ్ గ్రామంలో సోదరులు రాజేష్, కృష్ణ కుమార్ అలియాస్ పింటూ మధ్య భూవివాదంపై గొడవ జరిగినట్లు వారు తెలిపారు. అటుగా వెళుతున్న సి.ఆర్‌.పి.ఎఫ్. జవాన్ ధర్మేంద్ర జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించగా పింటూ తన లైసెన్స్‌డ్ గన్‌తో కాల్పులు జరిపి జవాన్ తలపై […]

WhatsApp Image 2024-03-05 at 9.59.43 PM Viral

మనస్తాపంతో నిప్పంటించుకున్న వ్యక్తి…

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. స్థానిక షాజహాన్పూర్లో ఓ వ్యక్తి తన పికప్ వ్యాన్ చోరీకి గురైందని కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అయితే పోలీసులు పట్టించుకోకపోగా… అవమానించారని వాపోయాడు. దీంతో మనస్తాపం చేందిన అతను ఎస్.పీ. కార్యాలయానికి చేరుకుని అందరి ముందే తన ఒంటిమీద పెట్లోల్ పోసులొని నిప్పంటించుకున్నాడు. ఆ ఘటనతో అక్కడి వారందరూ ఒక్కసారిగా హడలిపోయారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉందని […]

akhilesh-yadav Crime

యూపీ అక్రమ మైనింగ్ కేసుపై అఖిలేష్ యాదవ్‌కు సీ.బీ.ఐ. నోటీసులు…

అక్రమ మైనింగ్ కేసులో సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి అఖిలేష్ యాదవ్‌కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సీ.బీ.ఐ. సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 29న దేశ రాజధానిలోని ఏజెన్సీ ముందు హాజరు కావాలని యాదవ్‌కు పిలుపునిచ్చారు. సాక్షిగా హాజరు కావాలని అఖిలేష్‌ను కోరారు. సి.ఆర్‌.పి.సి. లోని సెక్షన్ 160 సాక్షుల హాజరు కావాలని అధికారులకు అధికారం ఇవ్వడం కింద యాదవ్‌ కు నోటీసు అందజేయబడింది. 2012-2016 మధ్య కాలంలో హమీర్‌ పూర్‌ […]

istockphoto-980130832-612x612 Crime

స్కార్పియో కారు ఢీ… వారు స్పాట్ డెడ్…!!!

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. జౌన్పూర్ జిల్లాకు చెందిన సరాయ్ ఖ్వాజా పోలీస్ స్టేషన్ పరిధి జప్తాపూర్ మార్కెట్లో ఒక తల్లి ఒక కొడుకు ను ఒక స్కార్పియో కారు వేగంగా ఢీ కొట్టింది. వారు రోడ్డు దాటుతుండగా అటువైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వారిని ఆసుపత్రికి తరలించి ఆ డ్రైవర్ పై కేసు నమోదు చేసారు. పరారీలో […]