car-acci Viral

ఉత్తరప్రదేశ్ లో ట్రక్ బోల్తా… 8 మంది మృతి…

మంగళవారం అర్ధరాత్రి ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ జిల్లాలోని మల్వాన్ కొత్వాలి ప్రాంతంలో ఉన్నావ్ రోడ్డులో ఇసుకతో కూడిన ట్రక్కు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిసెపై బోల్తా పడింది. దానితో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది చనిపోయారు. మృతుల్లో గుడిసెలో నిద్రిస్తున్న నలుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనలో ఓ బాలిక కూడా గాయపడింది. మల్వాన్ పట్టణంలోని ఉన్నావ్ రోడ్డులోని చుంగి నంబర్ 2 సమీపంలో నాట్ కమ్యూనిటీ ప్రజలు రోడ్డు పక్కన గుడిసెలలో నివసిస్తున్నారని […]

WhatsApp Image 2024-04-03 at 9.17.17 AM Exclusive

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం… తల్లిని కొట్టిన కొడుకు…

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా ఒక ఘటన చోటుచేసుకుంది. బులందహర్ జిల్లాకు చెందిన దుర్గేష్ శర్మ అనే అబ్బాయి తన తల్లి పై దాడిగి దిగాడు. చేతిలో కర్ర పట్టుకొని వృద్ధురాలయిన తిల్లిని పరిగెత్తించి దారుణంగా కొట్టాడు. సమాచారం తెలుసుకున్న పోలీసు అతడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసారు

R (1) National

ప్రాణప్రతిష్ట తదనంతరం మోదీ కీలక నిర్ణయం…

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో అయోధ్యలో రామ మందర్ బాల రాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని మహద్బుతంగా నిర్వహించారు. ఈ కార్య్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రాణప్రతిష్ట ముగిసిన తదనంతరం మోదీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. పేద, మధ్య తరగతి ప్రజల దృష్య వారికి విద్యుత్ చార్జీలను తగ్గించేందుకు, అంతేకాకుండా ఇంధన రంగంలో భారతదేశాన్ని స్వావలంబనంగా మార్చేందుకు మోదీ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రధానమంత్రి సూర్యోదయ యోజన పథకానికి […]