ఉత్తరప్రదేశ్ లో ట్రక్ బోల్తా… 8 మంది మృతి…
మంగళవారం అర్ధరాత్రి ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలోని మల్వాన్ కొత్వాలి ప్రాంతంలో ఉన్నావ్ రోడ్డులో ఇసుకతో కూడిన ట్రక్కు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న గుడిసెపై బోల్తా పడింది. దానితో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది చనిపోయారు. మృతుల్లో గుడిసెలో నిద్రిస్తున్న నలుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనలో ఓ బాలిక కూడా గాయపడింది. మల్వాన్ పట్టణంలోని ఉన్నావ్ రోడ్డులోని చుంగి నంబర్ 2 సమీపంలో నాట్ కమ్యూనిటీ ప్రజలు రోడ్డు పక్కన గుడిసెలలో నివసిస్తున్నారని […]