జగన్ రెడ్డిని ఓడించెందుకు జనం సిద్ధం…
అవినీతి, అరాచకం, దోపిడీ, విధ్వంసంతో కూడిన పాలన చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఓటర్ వెరిఫికేషన్, భవిష్యత్తు గ్యారెంటీ, మై టిడిపి, తదితర అంశాలపై కాకినాడ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయము నందు ఆదివారం క్లస్టర్, యూనిట్, బూత్ కన్వీనర్లకు కాకినాడ సిటీ నియోజకవర్గ ఇంటిగ్రేటెడ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి కొండబాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. […]