WhatsApp Image 2024-04-25 at 8.07.21 AM Political

విజయనగరం ప్రజాగళం సభలో పవన్ తో టీడీపీ అధినేత…

ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్న జగన్ కి ఇదే ఆఖరి ఛాన్స్ లని విజయనగరం ప్రజాగళం సభలో టీ.డీ.పీ. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు అన్నారు. బుధవారం రాత్రి విజయనగరంలో జరిగిన ప్రజాగళం సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని నాశనం చేసిన వై.సీ.పీ. కి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇంటికి సాగనంప్పబోతున్నారన్నారు. ఓటు అనే వజ్రాయుధాన్ని ఉపయోగించి సిద్ధం […]

WhatsApp Image 2024-01-24 at 10.56.32 AM Political

వై.ఎస్. షర్మిలా రెడ్దీ వై.సీ.పీ. పై ఆగ్రహం…

వై.ఎస్.ఆర్. తెలంగలణ పార్టీ వ్యవస్తాపకురాలు, ఆంద్ర ప్రదేశ్ ఏ.పీ.సీ.సీ. చీఫ్ వై.ఎస్. షర్మిలా రెడ్దీ వై.సీ.పీ. ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్త చేశారు. విజయనగరంలో వై.సీ.పీ పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ… వై.సీ.పీ. ఎం.పి. లు బీ.జే.పీ. కార్యాలయంలో కూర్చుంటున్నారని అన్నారు. బీ.జే.పీ. ఒక మత తత్వ పార్టీ అని అందుకే ఆనాడు రాజ శేఖర్ రెడ్డి కూడా వ్యతిరేకించారన్నారు. బీ.జే.పీ. ఎవరికి శ్రేయస్కరం కాదని అయినా పలువురు ఎం.పీ. లు, జగన్ […]

1083896-vijay-sai-reddy Political

సామాజిక సాధికార యాత్రను విజయవంతం చేయండి…

గుంటూరు జిల్లాలోని విజయవాడ నగరoలోని మంగళగిరిలో ఈ నెల 31వ తేదీన మిద్దే సెంటర్ లో సామాజిక సాధికార యాత్ర మహాసభ జరుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రంలో రెండు నెలల క్రితం సామాజిక సాధికార బస్సు యాత్ర ప్రారంభించామని రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాల్లో సాధికార యాత్రలు జరుగుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 31న మంగళగిరిలో మిద్దే […]

chandrababu_pawan_lokesh11639377766 Political

టీడీపీ-జేఎస్పీ పొత్తుపై కార్యకర్తల నుంచి మిశ్రమ స్పందనలు…

టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌లు కలిసి వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్నామని ప్రకటించిన తర్వాత మొదటిసారిగా బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండు పార్టీల మద్దతుదారులు సమావేశాన్ని నిర్వహించారు. నారా లోకేష్ యువ గళం పాదయాత్ర విజయవంతంగా జరిగింది. ప్రముఖ నేతలందరి ప్రసంగాలకు మంచి స్పందన లభించగా, జనసైనికులు తమ నాయకుడు ప్రసంగిస్తున్నప్పుడు వారి కాళ్లపై నిలబడ్డారు. అయితే టీడీపీ-జేఎస్పీ పొత్తుపై నేతలు, కార్యకర్తల నుంచి మిశ్రమ స్పందన […]

maxresdefault_live Political

అంగరంగ వైభవంగా తీర్చిదిద్దిన నవశకం సభా వేదిక…

విజయనగరంలో లోకేశ్ యువగళం నవశకం సభా వేదికను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దారు. టీడీపీ, జనసేన పార్టీలకు సంబందించి 600 మంది ప్రముఖులు ఆశీనులయ్యేలా కుర్చీలు ఏర్పాటు చేశారు. స్టేజ్ కుడి వైపు నందమూరి తారక రామారావు, టీ.డీ.పీ. అధినేత నారా చంద్రబాబు నాయుడు భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు.స్టేజ్ ఎడమ వైపు పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు.స్టేజ్ ముందు తెలుగు దేశం, యువ గళం పేరిట భారీ రంగవల్లికను […]

OIP (13) Political

యువగళం నవశకం బహిరంగ సభను విజయవంతం చేయాలి…

తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు నారా లోకేశ్ చేపట్టి యువగళం పాదయాత్ర ఆంధ్ర రాష్ట్రంలో చాలా విజయవంతంగా సాగుతుంది. లోకేశ్ పాద యాత్ర దాదాపు 226 రోజులు పాటు 97 నియోజకవర్గాలు, 2100 పై చిలుకు గ్రామాల్లో ఎడతెరపులేకుండా సాగింది. కాని ఇప్పుడు పాద యాత్ర ముగింపుకు రానున్నట్లు తెలిపారు. ఈ యువగళం నవశకం బహిరంగ సభను డిసెంబర్ 20 తేదీన విజయనగరం జిల్లా పోలిపల్లి లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యాక్రమానికి తెలుగు ప్రజలందరు హాజరయ్యి […]

images (9) Political

రైలు ప్రమాద బాధిత కుటుంబాలకు భారీ పరిహారం ప్రకటించిన ముఖ్యమంత్రి…

రైలు ప్రమాదం లో గాయపడిన వారికి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాస రావు, జిల్లా కలెక్టర్ నాగ లక్ష్మి సర్వజన ఆసుపత్రి లో బాధితులకు స్వయంగా కోటి 2 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. ప్రతి బాధితుని వద్దకు వెళ్లి ముఖ్యమంత్రి గారు ప్రకటించిన పరిహారాన్ని అందజేస్తున్నాని చెప్పి, పూర్తిగా కోలుకున్న తర్వాతనే వైద్యుల సలహా మేరకు ఇంటికి వెళ్ళాలని చైర్మన్ తెలిపారు. మెరుగైన వైద్యాన్ని ఉచితంగా అందించాలని ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారని అన్నారు. […]