WhatsApp Image 2024-02-27 at 12.21.15 PM Viral

విశాఖలో ఘోర అగ్ని ప్రమాదం…

విశాఖ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక గాజువాకలోని ఆకాష్ బైజూస్ విద్యా సంస్థలో భారీగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటనా స్థాలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. జరిగిన ప్రమాదానికి కారణాలు తెలియాల్సివుంది.

OIP (8) Political

విశాఖ కేంద్రంగా నాయకులతో కళ్యాణ్ భేటీ…

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యాటన షెడ్యూల్ కరారయ్యింది. ఆదివారం మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ విశాఖ పర్యాటన చేయనున్నట్లు తెలిపారు. నేటి నుంచి మూడు రోజులు పాటు విశాఖలోనే ఉండనున్నట్లు వెళ్లడి. అందులో భాగంగా విశాఖ కేంద్రంగా నాయకులతో భేటీ కానున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లా నాయకులతో భేటీలు, సమీక్షలు చేయనున్నారు. దాని తరువాత విశాఖ నుండి నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నెల 21వ […]

WhatsApp Image 2024-02-18 at 6.40.53 AM Viral

స్టీల్‌ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం…

విశాఖ పటణంలో శనివారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్తానిక ఉక్కు కర్మాగారంలోని కోకోవెన్‌ విభాగంలో ఉన్న నాఫ్తలీన్‌ యూనిట్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెల్డింగ్‌ పనులు చేస్తుండగా నిప్పు రవ్వలు ఎగసి పడి నాఫ్తలీన్‌ దగ్ధమైంది. దానితో భారీగా మంటలు చెలరేగి యంత్రాలు, విద్యుత్‌ పరికరాలు పూర్తిగా కాలిపోయాయి. భారీగా ఆస్తినష్టం జరిగినట్టు సమాచారం. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటనాస్థలికి చేరుకుని మంటలు ఆర్పివేసేందుకు శ్రమించారు. ఈ ఘటణ పై విశాఖ […]

handcuffs-police-professinal-steel-metal-black Viral

పేస్ బుక్ ఫెక్ లో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తి అరెస్ట్…

విశాఖపట్నం కు చెందిన పినపాల ఉదయ భూషణ్ అనే వ్యక్తి పేస్ బుక్ ఫెక్ లో వర్ర రవీంద్ర రెడ్డి అనే పేరు పై దొంగ అకౌంట్ ఓపెన్ చేసి వై.ఎస్. షర్మిల రెడ్డి, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కూతురు వై.ఎస్. సునీత ల పై అసభ్యకర పదజాలం తో అవమానించేలా పోస్టులు చేసారు. ఆ విసయం తెలుసుకున్న వర్ర రవీంద్ర రెడ్డి తన ప్రొఫైల్ తో ఎవరో పోస్టులు పెడుతున్నారని పులివెందుల అర్బన్ పోలీస్ […]

maxresdefault (2) Political

సీఎం జగన్ విశాఖ పర్యటన… జనసేన నేత పీతల మూర్తి యాదవ్ గృహ నిర్బంధం…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విశాఖ పటణం పర్యాటన సందర్బంగా ఎం.వీ.పీ. పోలీసులు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ను గృహ నిర్బంధం చేసారు. దీనిపై జనసేన శ్రేణులు మండిపడుతున్నారు. యాదవ్ మాట్లాడుతూ… సీ.ఎం. పర్యట కారణంగా తనను గృహ నిర్బంధం చేయడం సమంజసం కాదన్నారు. ఎన్నికలు సమీపిస్తుడడంతో ప్రజలను మబ్బిపెట్టడానికి ఆడుదాం ఆంధ్ర క్రీడలను నిర్వహిస్తున్నారన్నారు. ఈ క్రీడల పేరు చెప్పి 500 కోట్ల రూపాయులు పక్కదారిపట్టించారని ఆరోపించారు. […]