AA1nhGQ3 Exclusive

భారత నావికాదళానికి తదుపరి చీఫ్‌గా అడ్మిరల్ దినేష్ త్రిపాఠి…

భారత నౌకాదళ తదుపరి చీఫ్‌గా అడ్మిరల్ దినేష్ త్రిపాఠిని ప్రభుత్వం నియమించింది. త్రిపాఠి తన 40 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో అనేక ముఖ్యమైన పనులను పూర్తి చేసిన తర్వాత ప్రస్తుతం నావికాదళ సిబ్బందికి వైస్-చీఫ్‌గా ఉన్నారు. ఏప్రిల్ 30న తన కొత్త కార్యాలయాన్ని స్వీకరించనున్నారు. నౌకాదళ సిబ్బంది వైస్-చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు త్రిపాఠి పశ్చిమ నౌకాదళ కమాండ్‌కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా పనిచేశారు. సైనిక్ స్కూల్ రేవా, నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఖడక్వాస్లా యొక్క పూర్వ […]

if-this-jungle-law-continues-jsp-tdp-bjp-must-unite_b_1605210844 Political

నార్త్‌ వైజాగ్ లో రోడ్‌షో నిర్వహించిన త్రైపాక్షిక కూటమి…

విశాఖపట్నం టీ.డీ.పీ. లోక్‌సభ అభ్యర్థి ఎం. శ్రీభరత్ అక్కయ్యపాలెంలో వైజాగ్ నార్త్ బీ.జే.పీ. అభ్యర్థి పి. విష్ణుకుమార్ రాజుతో కలిసి రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా శ్రీభరత్ తన ప్రసంగిస్తూ… వై.ఎస్‌.ఆర్‌.సి. ప్రభుత్వ అసమర్థత కారణంగా విశాఖపట్నానికి మంజూరైన అనేక కేంద్ర ప్రాజెక్టులు మెటీరియలైజ్ కాలేదని ఎత్తిచూపారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో విశాఖపట్నం రైల్వే జోన్, మెట్రో రైలు ప్రాజెక్టు, ఐ.టీ., పారిశ్రామిక రంగాలు, టూరిజం అభివృద్ధిని విస్మరించిన విషయాన్ని ఆయన గుర్తుచేసారు. రాష్ట్రంలోనూ, కేంద్రంలోనూ ఎన్‌.డి.ఏ. […]

OIP (27) Viral

ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య…

విశాఖలో ఘోర విషాదం చోటుచేసుకుంది. గన్‌తో కాల్చుకుని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్ రావు, స్థానిక బ్యాంకులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ఆయన ఉ.5 గంటలకు డ్యూటీకి హాజరైన తరువాత గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. జరిగిన ఘటన పై పోలీసులు కేసు నమోదుచి విచారణ మోదలు పెట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

R (1) Viral

విశాఖ సముద్రంలో ఘోర ప్రమాదం…!!

మత్య్సకారుల బోటులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చేపల వేట కొనసాగిస్తుండగా బోటులో ఉన్న ఒక సిలిండర్ పేలిన ప్రేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ తీరం నుండి 65 నాటికల్ మైళ్ళ దూరంలో ఈ ప్రమాదం సంభవించినట్లుగా సమాచారం. ఈ ప్రమాదంలో 9 మంది మత్స్యకారులు తీవ్ర గాయాలు పాలయ్యారు. మరో 5 మంది మత్స్యకారులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. బోటులోని సిబ్బంది సమాచారంతో ఘటన స్థలానికి ఇండియన్ కోస్ట్ గార్డ్ సిబ్బంది చేరుకున్నారు. గాయాలు […]

hqdefault (1) Trending News

నిరుద్యోగున సమస్యలపై బొత్స ఝాన్సీ లక్ష్మి కి వినతీ పత్రం…

ఆంధ్ర ప్రదేశ్ నిరుద్యోగ ఓదార్పు యాత్ర అనంతరం విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి, విశాఖ పార్లమెంట్ ఇంచార్జ్ బొత్స ఝాన్సీ లక్ష్మి దృష్టికి అన్ని నిరుద్యోగ సమస్యలను వినతి పత్రం రూపంలో ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఆంధ్ర యూనివర్సిటీలో గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. అన్ని హాస్టల్ డైలీ వేజ్ గా ఉన్న సిబ్బందిని 28 […]

WhatsApp Image 2024-03-12 at 4.20.19 PM Crime

మ్యాట్రిమోని ద్వారా మోసపోయిన యువకుడు…!!!

మ్యాట్రిమోని ద్వారా ప్రముఖ సీరియల్ నటి తనను మోసం చేసిందని ఒక యువకుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పిన్నింటి శ్యాంకుమార్ అనే అబ్బాయికి, సీరియల్ నటి అడ్డాల ఐశ్వర్య కీ మాట్రిమోనీ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇరువురికి నచ్చడంతో గత ఎడాది సెప్టెంబర్ 6న వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఇద్దరు కలిసి హైదరాబాద్ వెళ్లగా కొన్ని రోజులకే ఆమె నిజ స్వరూపం బయటపడడంతో అతడు షాక్ కి గురయ్యాడు. ఐశ్వర్యకు మందు, సిగరెట్, అక్రమ సంబంధం […]

WhatsApp Image 2024-03-10 at 8.12.54 AM Political

వైజాగ్ నుంచి పోటీ చేయనున్న కే.ఎ. పాల్…

ఆంధ్ర ప్రదేశం రాష్ట్రంలో జరగబోయే ఎన్నకలకు వైజాగ్ నుంచి తను, వరంగల్ నుంచి తెలుగు సినీ నటుడు బాబు మోహన్ పోటీ చేస్తున్నట్లు ప్రజా శాంతి పార్టీ అధినేత కే.ఏ. పాల్ వెళ్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఏ.పీ. లో ఎవరితోనూ పొత్తు లేకుండా అన్ని స్థానాలలో పోటీ చేస్తున్నామని తెలిపారు. వైజాగ్ పార్లమెంట్ స్థానం నుంచి నేను, వరంగల్ నుంచి బాబు మోహన్ పోటీ చేయనున్నం అని వెల్లడించారు. అయితే తెలంగాణలో మాత్రం ఏ […]

WhatsApp Image 2024-02-20 at 1.15.26 PM Viral

విశాఖలో ఆర్.బీ.ఐ. ప్రాంతీయ కార్యాలయం…

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నంలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కానుంది. అందులో భాగంగా 30 వేల నుంచి 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అనువైన భవనాల్ని గుర్తించాలని విశాఖ పట్నం జిల్లా కలెక్టర్ కి రాష్ట్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది. ఆర్ధిక శాఖ చెప్పినట్లు అనువైన భవనాన్ని గుర్తించి అనంతరం తెలియజేస్తే తమ బృందం వచ్చి పరిశీలిస్తుందని ఆర్బీఐ తెలిపింది. ఇది ఇలా ఉంటే గతంలో టీ.డీ.పీ. ప్రభుత్వం అమరావతిలో ఆర్బీఐ కార్యాలయానికి […]

WhatsApp Image 2024-01-20 at 3.46.40 PM Exclusive

తృటిలో తప్పిన ప్రమాదం…

చంద్రబాబు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ లో కలకలం రేగుంది. ఏ.టీ.సీ. తో పైలట్‌ కు సమన్వయ లోపం సంబవించిదని తెలిపారు. పైలట్‌ నిర్దేశించిన మార్గంలో వెళ్లకుండా రాంగ్‌ రూట్‌ లో వెళ్తున్నట్టు ఏ.టీ.సీ. హెచ్చరించింది. ఏ.టీ.సీ. హెచ్చరికలతో హెలికాప్టర్‌ వెనుదిరిగింది. చంద్రబాబు విశాఖ నుంచి అరకు సభకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. చివరకి చంద్రబాబు అరకు చేరుకున్నారు.