pic Weather

నేడు పశ్చిమ బెంగాల్‌ను తాకనున్న రెమాల్ తుఫాన్…

భారత వాతావరణ విభాగం ఈరోజు తూర్పు-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన డీప్ డిప్రెషన్ సాయంత్రానికి రెమల్ తుఫానుగా మారే అవకాశం ఉందని ప్రకటించింది. తుఫాను ఆదివారం అర్ధరాత్రి బంగ్లాదేశ్ మరియు పశ్చిమ బెంగాల్ తీరాల మధ్య దాటే అవకాశం ఉందని, ఇది తీవ్రమైన తుఫానుగా మారే అవకాశం ఉందని సమాచారమిచ్చింది.

5053856389_e397040bef_z Weather

పశ్చిమ బెంగాల్‌ కు రెడ్ అలర్ట్ ప్రకటించిన వాతావరణ శాఖ…

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారి పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం, బంగ్లాదేశ్‌లోని ఖేపుపరా మధ్య మే 26 అర్ధరాత్రి తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 26 వ తేదీన 100 నుండి 110 కి.మీ, 27న 100 నుండి 110 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పశ్చిమ బెంగాల్‌లోని కోస్తా జిల్లాలైన దక్షిణ, […]

OIP (20) Crime

నందిగ్రామ్‌లో పార్టీ కార్యకర్త హత్యపై బీ.జే.పీ. నిరసన…

పశ్చిమ బెంగాల్‌లోని పుర్బా మేదినీపూర్ జిల్లాలోని నందిగ్రామ్‌లో మహిళా బీ.జే.పీ. కార్యకర్త హత్యకు గురైంది. దీనినతో గురువారం నాడు కుంకుమ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారని పోలీసులు తెలిపారు. సోనాచురా గ్రామంలో కుంకుమ పార్టీ కార్యకర్త అయిన 38 సంవత్సరాల రాతిరాణి ఆరి హత్యలో టి.ఎం.సి. మద్దతు ఉన్న నేరగాళ్ల ప్రమేయం ఉందని ఆరోపిస్తూ బీ.జే.పీ. కార్యకర్తలు నందిగ్రామ్‌లో టైర్లను తగులబెట్టారు, రోడ్లను దిగ్బంధించారు మరియు దుకాణాల షట్టర్లను తీసివేసారు.

rajeevkumardgppti-170369761938716_9 Viral

వారిని తక్షనమే తొలిగించండి…!!! -ఎలెక్షన్ కమీషన్-

లోక్‌సభ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజీవ్ కుమార్ ను, బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇక్బాల్ చాహల్‌తో సహా భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన బ్యూరోక్రాట్‌లు మరియు అధికారులను తొలగించాలని ఎన్నికల సంఘం సోమవారం ఆదేశారు జారీచేసింది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు వివిధ రాష్ట్రాల్లోని కొంతమంది కీలక అధికారులను తొలగించాలని భారత ఎన్నికల సంఘం ఈ.సీ.ఐ. ఆదేశించింది. గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, బీహార్‌, జార్ఖండ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ వంటి […]